Parliament Monsoon session 2024 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రజాభిప్రాయం మేరకే రైతుభరోసా పథకం అమలు చేస్తామని వారి నిర్ణయమే సర్కారు జీవోగా రాబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయాన్ని ఆదుకోనేలా పథకాన్ని అమలు చేస్తామని చెప్పా�
Jeevan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేకూర్చుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ అధిష్ఠానం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఏకంగా పార్టీ అగ్ర �
కాంగ్రెస్ పార్టీ విధానానికి, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవచనాలకు విరుద్ధంగా తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించడంపై పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత జీవన్రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీతో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం.
Sheikh Hasina | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కలిసి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను సోమవారం క�
వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలవడం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మారింది. ఇతర పార్టీలతో అధికారం పంచుకోకుండా చివరిసారిగా పూర్తి పదవీకాలం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపినది 1991-96 మధ్యకాలంలో.
తెలంగాణలో పార్టీకి వచ్చిన ఎంపీ ఫలితాలు నిరాశ కలిగించాయని సీఎం రేవంత్రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అన్నట్టు తెలిసింది. సుమారు 12 సీట్లు ఆశించగా అంత తక్కువ ఎందుకొచ్చాయని అడిగినట్టు సమాచారం. ఈ మ
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర అధికారిక చిహ్నంపై విమర్శల నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహంపై ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరించాలని యో
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించబోతున్నారు. వీరంతా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కాబోతున్నారు.
onia Gandhi | ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలు ఎన్నికల ఫలితాలకు పూర్తి విరుద్ధంగా (completely opposite) ఉంటాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi)
అన్నారు.