BJP | దేశంలో ఓట్ల చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది. బీజేపీ (BJP), కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ (Congress) అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్గాంధీ క�
Mohammad Azharuddin | పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోశమ్మ కొట్టిందట! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీలో రాజకీయ క్రీడ ఇట్లనే రంజుగా సాగుతున్నది.
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని ప్రధాని మోదీపై తోసి సీఎం రేవంత్రెడ్డి కాడి ఎత్తేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేములు ప్రశాంత్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
Protest | బీహార్ (Bihar) లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటర్ల జాబితాను సవరించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ (Parliament) ఆవరణలో ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) ఆందోళనకు దిగింది.
‘దేశవ్యాప్తంగా బీసీలపై అన్నివిధాలా వివక్ష కొనసాగుతున్నది. దేశ జనాభాలో 60శాతం ఉన్న బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయి’ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అధికార పంపిణీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదు.. ఐదేండ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఇప్పటికే సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొం�
కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పాలనకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖ�
సోనియాగాంధీ పంపిన ఒక సాధారణ లేఖనే సీఎం రేవంత్రెడ్డి ఆస్కార్ అవార్డు, నోబెల్ బహుమతి, జీవన సాఫల్య పురస్కారాలుగా చెప్పుకోవడం అతిశయోత్సాహం మాత్రమే కాదు, ఒక ముఖ్యమంత్రి తన హోదాను మరిచిపోయి హైకమాండ్ ప్రస�
‘మీరు నన్ను ఆహ్వానించారు, కానీ నేను రాలేను’ అని ఎవరైనా చెప్పగానే.. ‘మీరు ఆ మాత్రం మాట్లాడటమే మహద్భాగ్యం’ అని అవతలి వ్యక్తి భజన చేస్తే ఎలా అనిపిస్తుంది.
కాంగ్రెస్లో చేరిన మాజీ టీడీపీయులు నటనలో ఆస్కార్ను తలదన్నుతున్నారు. గతంలో సోనియాగాంధీ సమక్షంలో రేణుకా చౌదరి, ఇప్పుడు సోనియాగాంధీ గురించి ప్రస్తావిస్తూ రేవంత్రెడ్డి తమ నటనకు తామే ఆస్కార్ ఇచ్చుకున్�
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. అసోస
Sonia Gandhi: గాజా, ఇరాన్పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న నరమేధం పట్ల భారత్ మౌనంగా వీడాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. భారత్ మౌనంగా ఉంటే తన స్వరాన్ని కోల్పోవడమే కాదు, విలువల్ని సరెండర్ చేసినట్లు �
Sonia Gandhi | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని సర్ గంగా రామ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి ఆ�