Sonia Gandhi | గాజా యుద్ధం (Gaza war), పాలస్తీనా (Palastina) అంశంపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) మౌనం పాటిస్తోందంటూ కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) సోనియాగాంధీ (Sonia Gandhi) విమర్శించారు. పశ్చిమాసియా (West Asia) తో సంబంధాల విషయంలో భారత్ (India) తన చారిత్రక �
తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తుపై కొత్త రాజకీయ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తానే స్వయంగా పశ్చిమ బెంగాల్ మాజీ మ�
Mamata Banerjee : టీఎంసీ పార్టీని మమతా బెనర్జీ కాంగ్రెస్లో విలీనం చేస్తారా..? ఈ అంశంపై తాజాగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తీ
Sonia Gandhi : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ కంటికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఈ సర్జరీ నుంచి కోలుకున్న సోనియా గాంధీ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Revanth Reddy : ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీల అమలులో విఫలమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) 'వే టు న్యూస్ కాన్ క్లేవ్ - 2026'లో మాత్రం గొప్పలకు పోయారు.
Sonia Gandhi : కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ తాజాగా ఆస్పత్రిలో చేరారు. గురుగ్రామ్లోని మేదాంత– ద మెడిసిటీ ఆస్పత్రిలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Sonia Gandhi | లోక్సభ (Lok Sabha) లో సీట్ల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) 'రాజ్యాంగంపై దాడి' గా అభివర్ణించారు. అదేవిధంగా 'నార�
తెలంగాణలోని సోనియాగాంధీ అనుచరవర్గాన్ని ముఖ్యనేత బలిపీఠం ఎక్కిస్తున్నాడా? కేరళ అసెంబ్లీ ఎన్నికలకు మూటల కమిట్మెంట్ ఇచ్చి, బదులుగా సోనియమ్మ అనుచరుల రాజకీయ బలిని కోరాడా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి
Sonia Gandhi: సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నది. ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10.22 నిమిషాలకు ఆమె ఆస్పత్రిలో చేరారు. కడుపు, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉండి
Sonia Gandhi: కేంద్ర సర్కారు వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి కేసులో మోదీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని సోనియా త�
ఢిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషిగా బయటపడడం కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ పరిణామంప�
తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
రేవంత్రెడ్డి సీఎం కాగానే తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని అనుకున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికానికి చిహ్నాలు అని, వాటిని తొలగించి కొత్త చిహ్నం తేనున్నట్టు చెప్పుకొచ్చారు.
రాష్ట్ర కాంగ్రెస్కు, రాహుల్గాంధీకి మధ్య ‘ఆయన’ అడ్డుగోడలా నిలబడ్డారా? అధిష్ఠానం పెద్దల నుంచి ఆయనే ముఖ్యనేతను కాపాడుతున్నారా? ఆయన నీడలోనే ముఖ్యనేత రాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారా.