Sonia Gandhi | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని సర్ గంగా రామ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి ఆ�
Sonia Gandhi | కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఉదర సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారం దవాఖానలో చేరారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే (health remains stable) ఉన్�
Sonia Gandhi | కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా.. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆకస్మికంగా చేరారు.
Sonia Gandhi | కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) శనివారం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత పర్యటన కోసం హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) ఆసుపత్రికి తర
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో సోమవారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహంతో పార్టీ అధినేత సోనియాగాంధీ చిత్రపటానికి దండవేసి వందనం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. అందరిలో కంటే ప్రత్యేకంగా చేయాలని తలచి తలవంపులు తెచ్చుకున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నేషనల్ హెరాల్డ్' మనీలాండరింగ్ కేసులో డొంక కదులుతున్నది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ ప్రధాన నిందితులుగా ఉండగా, తాజాగా తెలంగాణ సీఎం రేవంత్
National Herald case | నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది.
National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది.
Telangana | ‘మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందగత్తెల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడం యావత్ రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని అభాసుపాలు చేయడమే.. ఇది సంప్రదాయం అని చెప్తున్న ప్రభుత్వం మహిళా మంత్ర�
National Herald case | నేషనల్ హెరాల్డ్ (National Herald)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఢిల్లీ కోర్టు నోటీసులు ఇచ్చింది.