బాల సాహిత్య ప్రక్రియల్లో బాల గేయాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువలు పెంపొందడానికి తెలుగులో బాల గేయాలు దోహదపడతాయి. సరళ భాషలో వినోదం, విజ్ఞానాన్ని పంచుతాయి.
మహాభారతంలో భీమసేనుడు, హిడింబ ఒక జంట. కండలు తిరిగిన భీముణ్ని..క్రీగంట చూసింది హిడింబ. తొలి చూపులోనే
ఆ యోధుణ్ని వలచింది. ఇక్కడో పాట కావాలన్నాడు దర్శకుడు.
‘పలుకే బంగారమాయెనా..’ అని గోపయ్య కీర్తిస్తే రామయ్య కరిగిపోయాడు. అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీనివాసుడు ఓలలాడాడు. భగవంతుడికి పాటంటే ప్రాణం. ఆ పాటలు పాడేవారంటే ఇష్టం. అందుకే, తనను రాగాలపల్లకీలో మోసే భక్తులను వ�
‘ఉక్కపోస్తుంది ఏసీ గదిలో కారణం తెలిసింది కవిత రాయలేదు ఇవ్వాళ’ అన్న సినారె కవిత రాయని రోజు, రాయని క్షణం లేదు. ప్రయాణంలో ఉన్నా, పరదేశంలో ఉన్నా నిరంతరం రాస్తూనే ఉండేవారు. అనేకసార్లు సినారె రాసిన కవితలను తన ఆ�
నాన్న యక్షగానం చేస్తుంటే ఆ పాటలను కైకట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపద సాహిత్యాన్ని సోపతి చేసుకుంది. చేను చెలకల సాక్షిగా బాణీ కట్టుకున్న తన పాటలను ఈ ప్రపంచానికి పరిచయం చేసేందుకు కొత్త ప్రయాణాన్ని మ�
Music Channel | నలభయేళ్లుగా సంగీత ప్రియులను అలరిస్తూ ఉన్న ఎమ్టీవీ పారామౌంట్ గ్లోబల్ ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత తమ అనుబంధ సంగీత ఛానళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో ‘ఎమ్టీవీ మ్యూజిక్’, ‘ఎమ్టీవీ 80స�
1963లో వచ్చిన ‘బందిపోటు’ సినిమా సూపర్ హిట్. అందులో ‘వగలరాణివి నీవే..’ పాట ఇంకా పెద్ద హిట్. నాయికను ఆటపట్టిస్తూ కథానాయకుడు పాడే టీజింగ్ పాట ఇది. ఇందులో హీరో ఎన్టీఆర్, హీరోయిన్ కృష్ణకుమారి. వీరిద్దరిపై వచ
‘ఎన్ని తెన్నుల కైతకన్నె విహరించినను/ పాటలోనే నాదు ప్రాణాలు గలవందు’ అంటారు మహాకవి డా॥ సి.నారాయణరెడ్డి పాట మీదున్న తన ప్రేమను వ్యక్తపరుస్తూ. ఆధునిక తెలుగు కవిత్వంలో సినారె విరాణ్మూర్తి, వైవిధ్య సంభరిత విన
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబ్ నటుడు, సినీ మాటల రచయిత, సింగరేణి కార్మికుడు దుబాసి రాకేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అవ్వగారింటికి నేనెళ్లి పోతా... జానపద పాటల సీడీన�
తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు.. ఇలా వారికి ఆసక్తి ఉన్నవాటిపై శిక్షణ ఇప్పిస్తుంటారు. కానీ, ఆర్థికపరమైన అంశాల గురించి ఎక్కువగా చర్చించరు. వాటిపైన పిల్లలకు అవగాహన కల్పించరు. కొందరైతే.. పి�
Health Tips | శారీరక ఆనందంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందించేది కళ. చక్కని సంగీతం హాయినిస్తుంది. అలాగే నృత్యం, చిత్రకళ, ఇతర లలిత కళలు మనిషి ఎదుగుదలకు దోహదం చేస్తాయి. జ్ఞ్ఞానేంద్రియాలను ప్రేరేపించే ఈ కళలతో మనసుకు కూ
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ కుమార్ మేగోటి దర్శకుడు. ఎమ్.ఎస్.కె. నిర్మాత. బుధవారం ఈ సినిమా పాటలను విడుదల చేశారు.
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే.