గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు నీటి నిర్వహణను జలమండలి పకడ్బందీగా చేపడుతున్నది. గత ఏడాది అక్టోబరు 1వ తేదీన జీహెచ్ఎంసీ నుంచి మురుగునీటి నిర్వహణను �
తాండూర్ మండలంలో రైల్వే అండర్ బ్రిడ్జిల నుంచి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ను పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, బె�
తాండూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇద్దరు తన ఇద్దరు కూతుర్లతో ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో రావడంతో, సీసీ కెమెరాల ఆధారంగా వారిని పట్టుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. దౌరిశెట్టి సత్యమూర్
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం
సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం - జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు నూతన ప్రాజెక్టులను చేపడుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)
కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ అన్నారు. మండలంలోని కొమలంచ, మహ్మద్నగర్, మాగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే
కరోనా మహమ్మారి కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మనోరమ హో�
జా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ �
ఖైరతాబాద్ నియోజకవర్గంలో సీవరేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జలమండలి అధికారులను ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంల�
POLICE | హత్య కేసులో ఏ ఆధారం లేకపోవడంతో పోలీసులు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా వారికి ఒక కాగితం ముక్క దొరికింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్తో పోలీసులు నేరస్థుడిని
ఇందూరు(నిజామాబాద్) : జిల్లాలో మిస్టరీగా మారిన మహిళా హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్న