కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని సర్వారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఎస్సీ కాలనీలో ఉన్న బోర్ వెల్ మోటార్ చెడిపోయింది. పట్టించుకోవాల్సిన గ్రామపంచాయతీ స�
లో-ఓల్టేజ్ సమస్యలు పరిష్కారం కోసం నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం బాలమల్లుపల్లే లో శుక్రవారం ఉదయం వేళ లో పర్యటిం�
ఆడుకుంటూ బయటకు వెళ్లి అదృశ్యమైన నాలుగు సంవత్సరాల చిన్నారిని అరగంట లోపు పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డ�
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు వైద్య ఖర్చులు పెంచడంతో పాటు కార్పొరేట్ దవాఖ�
ఉమ్మడి మిరుదొడ్డి మండల పరిధిలోని 24 గ్రామాల్లో కలిపి మొత్తం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లెక్కల ప్రకారం 50,952 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో 20 గ్రామ పం�
గ్రామానికి చెందిన 31 ఏళ్ల యూనస్ అన్సారీ సోదరి, వికాస్ గిరి కలిసి ఉండగా తాము చూసినట్లు పోలీసులకు గ్రామస్తులు తెలిపారు. దీంతో అన్సారీని చాలాసార్లు ప్రశ్నించగా తనకేమీ తెలియదని అన్నాడు.
గ్రేటర్లో మరో 114 ప్రధానమైన జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. 350కి పైగా జంక్షన్లు ఉండగా, ఇందులో మేజర్ జంక్షన్లు 114 ఉన్నాయని గుర్తించిన అధికారులు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని న�
పోడు భూముల సమస్య పరిష్కారానికి మరో అడుగు ముందుకుపడింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల్లో ఆశలు చిగురించేలా రాష్ట్ర సర్కారు మరో నిర్ణయం తీసుకున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రకటించి ఏ
జర్నలిస్టులు కూడా ఎంప్లాయీస్ హెల్త్ సీం (ఈహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈహెచ్ఎస్ను జర్నలిస్టులకు కూడా పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకొంటామని హామ�
కరీంనగర్లో సోమవారం ఓ పాప కిడ్నాప్ అయ్యిందన్న వార్త కలకలం సృష్టించింది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న కూతురు కనిపించక పోవడంలో తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాలుగు గంటల్లోనే కేసును ఛే
ప్రజా రక్షణలో మూడో కన్నువంటి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) అతి త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నది. పోలీస్ సహా అన్ని ప్రభుత్వశాఖలను సమన్వయం చేసుకొనే తెలంగాణ స్టేట్ లెవల్ మల్టీ ఏజెన్సీ ఆపర