నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో సోమవారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్, సాలంపాడు కు చెందిన జయమ్మ అనే మహిళ పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చింది.
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.
Anand Mahindra | ఢిల్లీ వాయు కాలుష్యాన్ని (Delhi Air Pollution) నివారించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) చక్కటి సలహా (solution) ఇచ్చారు.
ఆస్తిపన్ను చెల్లింపులు, స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) మరింత పారదర్శకంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వచ్చే ద�
అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి మహాకరుణ పరిష్కారాలను అందిస్తున్నదని, సమాజ రుగ్మతలకు బౌద్ధమే శరణ్యమని లే లడక్ మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకుడు సంఘసేన మహాధీర అన్నారు
రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తున్న మిరప తోటలకు రసం పీల్చే పురుగులు తీవ్ర నష్టం కగిలిస్తున్నాయి. రెండేళ్లుగా తెల్లదోమ, తామర పురుగు, ఎర్ర నల్లి ద్వారా మిర్చి దిగుబడులు తగ్గిపోతున్నాయి. పూత, కాత దశకు వచ్చే స�
కీళ్ల నొప్పులకు వాడే మందులతో మధుమేహానికి చెక్పెట్టొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. మధుమేహమే కాదు.. ఈ ఔషధంతో ఊబకాయుల్లో కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయని యూఎస్లోని బేలర్ మెడిసిన్ కాలేజీ పరిశోధకులు తే
భూమిని తవ్వి బొగ్గు తీస్తున్నాం.. సముద్రాన్ని తోడి పెట్రోల్ పీల్చేస్తున్నాం.. కావాల్సినంత వాడుకొని, మసి చేసి గాలిలో వదిలేస్తున్నాం.. ఓజోన్ పొరను ఛిద్రం చేస్తూ.. మనకు మనమే సూర్యుడి ప్రతాపాన్ని పెంచేస్తున
పట్టణ ప్రగతి కార్యక్రమం నియోజకవర్గంలోని మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో జోరుగా కొనసాగుతున్నది. మేయర్లు, చైర్పర్సన్లు అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించి, సమస్యలను తెలుసుకొని అప్�
సమస్యల పరిష్కారం కోసమే పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికా�
ప్రజా సమస్యల పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన సీనియర్ సిటీజన్స్ మంగళవారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ను ఆయన నివ
రాష్ట్రంలో మిర్చి, ఉద్యాన పంటలకు ఆశిస్తున్న నల్ల తామర తెగులు నివారణకు కొత్త మందు తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కో�
కొండాపూర్ : ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గం పరిధి కొండాపూర్ డివిజన్లోని గె
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ ఫాతిమా మసీదు వద్ద రూ .12 లక్షలతో చేపట్టనున్న వరద నీటి పైపులైన్ నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫాతిమా మసీదు వద్ద వరద న�