మంత్రి ఎర్రబెల్లి | పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వల్ల గ్రామాలలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు.
రైతుల ఇబ్బందులను తీరుస్తున్న పోర్టల్ రెండు లక్షలకుపైగా సమస్యల పరిష్కారం అన్నదాతలకు తాజా రైతుబంధులో లబ్ధి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా భూసమస్యలకు
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కోవిడ్-19 సంక్షోభం కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు అండదండలు అందించాలంటే కరెన్సీ నోట్ల ముద్రణ ఒక్కటే మార్గమని కోటక్ మహీంద్రా బ్యాంక్ అధిపతి ఉదయ్ కోటక్ ప్రభుత్�
కరోనా కథ ముగుస్తున్నది అనుకుంటున్న తరుణంలో వైరస్ మళ్లీ పడగ ఎత్తి బుసకొడుతున్నది. దేశవ్యాప్తంగా పదకొండు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఒక్కరోజే అత్యధికంగా లక్షా పది