పురుగు మందుల ఎరువులు దుకాణాల దారులు రైతులకు కాలం చెల్లిన మందులు విక్రయిస్తే ఆ దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని కోటగిరి మండల వ్యవసాయ అధికారి టీ రాజు హెచ్చరించారు. కోటగిరి మండల కేంద్రంలో స్థానిక ఎస్సై సునీ
MLA Vedma Bojju Patel | మండలంలోని గంగన్నపేట గ్రామంలోని రైస్ మిల్ వద్ద మహిళ సమాఖ్య సంఘం
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు.
నాలుగేండ్ల చిన్నారిని (Girl Child) రూ.40 వేలకు కన్న తల్లిందండ్రులే అమ్మేశారు. గుర్తించిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. బీహార్కు చెందిన ఓ జంట.. ఒడి�
Infant Sold By Father | పేదరికంతో బాధపడుతున్న ఒక వ్యక్తి 25 రోజుల పసిబిడ్డను రూ.30,000కు అమ్మాడు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్బ్యూసీ) వెంటనే స్పందించింది. ఒక డాక్టర్ ఇంటి నుంచి ఆ శిశువును అధికారులు రక్షిం�
Girl Sold By Aunt | బంధువైన మహిళ మూడేళ్ల కిందట 11 ఏళ్ల బాలికను అమ్మేసింది. కొన్న వారింట్లో ఉన్న ఆ బాలిక రెండేళ్లలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రెండు నెలల రెండో బిడ్డతో ఆ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించి జ
Girl Sold for Loan Settelement | వ్యక్తి నుంచి తీసుకున్న రూ.35,000 అప్పు తీర్చడానికి ఇంటికి వచ్చిన బాలికను ఆమె పెద్దమ్మ అమ్మేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి షాక్ అయ్యింది. తన కుమార్తెను విడిపించేందుకు అధికారులు, పోలీసుల�
Navjot Singh Sidhu | పంజాబ్ జైళ్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
Selling Newborn To Politician | అప్పుడే పుట్టిన నవజాత శిశువును రాజకీయ నేతకు డాక్టర్లు విక్రయించారు. (Selling Newborn To Politician ) బిడ్డ చనిపోయినట్లు కన్న తల్లికి చెప్పారు. అయితే ఏదో మోసం జరిగినట్లు గ్రహించిన మహిళ దీని గురించి పోలీసులకు ఫిర�
Airline Blunder | వెబ్సైట్లో జరిగిన కరెన్సీ మార్పిడి పొరపాటు వల్ల ఈ సమస్య తలెత్తినట్లు ఎయిర్లైన్ సంస్థ తెలిపింది. అయితే 20 రెట్ల కన్నా తక్కువ రేటుకే పొందిన విమాన టిక్కెట్లు చెల్లుబాటు అవుతాయని ఆ సంస్థ ప్రతినిధి �
అమెరికాలో మొదటి తరం ఐ ఫోన్ వేలంలో రూ.45 లక్షలకు అమ్ముడుపోయి మరోసారి సంచలనం సృష్టించింది. గత నెలలో మొదటి తరం ఐఫోన్ రికార్డు స్థాయిలో 63,356 డాలర్లు (సుమారు 52 లక్షలు)కు అమ్ముడుపోగా, గత ఏడాది ఆగస్టులో ఇలాంటి ఫోన్�
‘మునుగోడు బిడ్డను నేను.. నన్ను ఆశీర్వదించి ఆదరించండి. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తా. నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్�
రాయ్పూర్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అమ్మేశారు. బలవంతంగా రెండు పెళ్లిళ్లు చేశారు. ఆమెను నిర్బంధించి ఏడాదిగా పలువురు సామూహిక లైంగిక దాడులకు పాల్పడ్డారు. బాలిక అదృశ్యం కేసుపై దర్యాప్తు చేసిన పోలీసుల�
ముంబై: బ్యాంకులకు సుమారు రూ.9,000 కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ హౌస్ను హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ కొనుగోలు చేసింది. మాల్యాకు చెందిన కింగ్ఫిషర్