పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఇంధన ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంటే నరేంద్రమోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తు�
రైలు ప్రయాణానికి రైలు మార్గంలో రెండు పట్టాలు ఉంటే చాలు.. కానీ, ఆ రైలు కోసం చాలా స్థలాన్ని ఉపయోగిస్తారు. ఆ స్థలాన్ని కూడా వినియోగించేలా సౌర ఫలకలను రూపొందించిందో స్విట్జర్లాండ్కు చెందిన స్టార్టప్ కంపెనీ.
విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం, నాణ్యమైన కరెంట్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సోలార్ పవర్ను ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఇండ్లకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నది.
24 గంటల నాణ్యమైన కరంట్ సరఫరాతో విద్యుత్ విప్లవానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తున్నది. బిల్లుల భారం తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా 2కే డబ్ల్యూ, 3కేడబ్ల్యూ �
ఇప్పటివరకు పంట ఉత్పత్తులకు మాత్ర మే పరిమితమైన వ్యవసాయ భూముల్లో ము న్ముందు రైతులు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసి రెండు విధాలా రాబడి పొందే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామంది రైతులు తమ �
సౌరశక్తి వినియోగంలో స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు సరికొత్త విజయం సాధించారు. ఈకోల్ పాలిటెక్నిక్ సంస్థ పరిశోధకులు పారదర్శక సోలార్ ప్యానెల్స్ రూపొందించారు. వీటిని చూరు మీద కాకుండా మామూలు కిటికీ అద�
మహానగరానికి మణిహారంగా మారిన ఔటర్ రింగు రోడ్డుపై సోలార్ రూఫ్ టాపింగ్ కారిడార్ను నిర్మించాలని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం నా�
బృహత్తర ప్రయోగానికి చైనా అంకురార్పణ భూమికి 23 వేల మైళ్ల ఎత్తులో సోలార్ సెంటర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్కు దీటుగా విద్యుదుత్పత్తి 1.6 లక్షల కోట్ల వ్యయం.. పర్యావరణానికి కూడా మేలు నేషనల్ డెస్క్: రానున్న