ఎలక్ట్రిక్ వాహనాలను గృహాలకు అవసరమయ్యే విద్యుత్తును నిల్వచేసే బ్యాటరీలుగా ఉపయోగించుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్టు జర్మనీకి చెందిన ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది.
యుగాలుగా మనిషి జీవితం ప్రకృతితో మమేకమై సాగుతుంది. అయితే, నాగరికత పెరిగే కొద్దీ మనిషిలో స్వార్థం పెరిగింది. తన మనుగడ సజావుగా సాగడానికి ప్రకృతిని పణంగా పెడుతూ వచ్చాడు. యాంత్రిక విప్లవంతో మహోన్నత దశకు చేరు�
సూర్యాస్తమయం తర్వాత సౌరశక్తి ఉత్పత్తిని సుసాధ్యం చేసేందుకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ మార్గాన్ని కనుగొన్నారు. రాత్రి వేళల్లో సైతం మన ఇండ్లకు శక్తిని అందించగలిగే సరికొ
సౌరశక్తిని విద్యుత్తు శక్తిగా మార్చే ‘సోలార్ ప్యానెల్స్' గురించి ఇప్పటివరకూ విన్నాం. ఎండలేని రోజు.. వర్షం పడుతుంటే.. అప్పుడు కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే ‘రెయిన్ ప్యానెల్స్ను’ చైనా పరిశోధకులు తాజ
జలమే మానవాళికి జీవనాధారం. అందుకే వాననీటి సంరక్షణపై జలమండలి అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కుకు ఇటీవల విపరీతంగా తాకిడి పెరిగింది.
సముద్ర జలాలతో హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే నూతన విధానాన్ని ఐఐటీ మద్రాస్కి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతుల కంటే ఇది ఎంతో ఉత్తమమైనదని, దీని ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలను సాధ�
తరిగిపోయే ఇంధన వనరులతోనే పర్యావరణానికి ప్రమాదమని, శిలాజ వనరుల పొదుపు, సహజ ఇంధన వినియోగంతోనే కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డీ శ్రీ�
వృద్ధాప్యాన్ని సౌరశక్తితో నెమ్మదింపజేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జన్యుమార్పిడి చేసిన మైటోకాండ్రియా.. సౌరశక్తిని రసాయనిక శక్తిలా మార్చి కణాలు ఎక్కువ కాలం మనుగడ సాగించేలా చేయగలదని గుర్తించారు.
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 24 : భవిష్యత్ సౌరశక్తిదేనని.. సౌరశక్తిని వినియోగించుకోవాలని సోలార్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ముంబై ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ చేతన్ సింగ్ సోలంకి అన్నారు. ఆచార్య సోలంకి 2020లో ప్రార�
ఇప్పటికే 219 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రత
Governor Tamilisai | తెలంగాణ రాష్ట్రం గ్రీనరీతోపాటు గ్రీన్ ఎనర్జీలో కూడా ముందుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో రాష్ట్రం ముందుకెళ్తున్నదని చెప్పారు. హైటెక్స్లో తెలంగాణ స్టేట్�
గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన గ్లాస్గో: సౌరశక్తి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ, కరెంట్ కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయడమే లక్ష్యంగా ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ ప్రాజెక్టును భ�