యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ఇం
అక్కడ చూస్తే అచ్చు సాఫ్ట్వేర్ కంపెనీ సెటప్పే.. అందునా సాఫ్ట్ వేర్ ఆఫీసులుండే హైటెక్ సిటీ కాంప్లెక్స్లోనే కంపెనీ.. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ పనిచేస్తున్నవాళ్లంతా ఏదో చేస్తున్నట్లు హడావిడి.. అచ్చం
సాఫ్ట్వేర్ సంస్థల్లో బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి, మోసగించిన ఘటనపై మధురానగర్ పీఎస్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెంది�
Hyderabad | ఉద్యోగాల పేరుతో రైస్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిరుద్యోగులను మోసం చేసింది. మూడు నెలల క్రితం గచ్చిబౌలిలో ఈ కంపెనీ తమ బ్రాంచ్ను ప్రారంభించింది. దేశంలో ఐదు నగరాల్లో బ్రాంచీలు ఓప�
డబ్బుతోపాటు సంతృప్తినీ ఇచ్చే పని దొరికితే అంతకన్నా గొప్ప అవకాశం లేదు. లేకపోతే చుట్టూ సౌకర్యాలుంటాయి. కానీ, మనసులో సంతోషాలుండవు. డబ్బునీ, సంతోషాన్నీ ఇచ్చే కొలువు ఎక్కడుంటుందని వెదికితే దొరకదు. ఇష్టమైన పన�
అది ఖరీదైన స్థలం. చూస్తూ ఊరుకోలేకపోయారు కబ్జారాయుళ్లు. అమెరికాలో ఉన్న యజమాని వస్తాడా? వచ్చి ఏమైనా చేస్తాడా? ఆ లోపే భూమిని మింగేస్తే పోలా! అని యజమాని చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట రూ. లక్షలు వసూలు చేసిన ఓ మోసగాడు పారిపోయాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకు చెందిన మలిశెట్టి గోపీచంద్(28) హై�
ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) శోభ సంతరించుకుంది. గతేడాది ఇదే నెలలో ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు జిల్లాలో పర్యటించినపుడు ఐటీ టవర్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చార�
అనతి కాలంలోనే ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు జిల్లాల్లోనూ సాఫ్ట్వేర్ కొలువుల కల్పనకు కృషి చేస్తున్నది. ఐటీ జాబ్ అంటే బెంగళూర్కో, హైదరాబాద్ వరకో వెళ్లే పని లేకుండా స్థానిక�
భారత దేశంలో అన్ని రకాల ప్రకృతి, మానవ వనరులు ఉన్నాయి. అయి నా మరెందుకు దేశం ఇంకా సమస్యలతో సత మతమౌతున్నది. చదువుకున్నవారికి సరైన ఉద్యోగాలు లేవు. రైతులకు వసతులు లేవు. తల్లిదండ్రులకు పిల్లల ఆదరణ లేదు.
ఖాళీ సమయంలో ఇంటి నుంచే పార్ట్టైమ్ ఉద్యోగం చేసి భారీగా డబ్బు సంపాదించవచ్చంటూ కేటుగాళ్లు వేసిన వలలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని చిక్కింది. ఇదంతా నిజమేనని భావించిన ఆ యువతి వారు పంపిన ఫోన్నంబర్కు కాల్ చే�
ప్రపంచంలోని మేటి నగరాల జాబితాలో హైదరాబాద్ను నిలపాలనే తెలంగాణ సర్కారు సంకల్పం నెరవేరిందని మరోసారి రుజువైంది. మౌలిక సదుపాయాలు... బెస్ట్ లివింగ్ సిటీ వంటి సర్వేల్లో విశ్వ నగరాలను సైతం వెనక్కి నెట్టిన హై
గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రుద్ర ఉన్నట్టుండి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎక్కువ వేతనం చెల్లిస్తామని కంపెనీ చెప్పినా కూడా ససేమీరా అంటున్నాడు.
ఖమ్మం: ప్రముఖ మల్టినేషనల్ కంపెనీ విప్రోలో ఖమ్మంలోని స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్బీఐటీ) కళాశాలకు చెందిన 21మంది విద్యార్థులు సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించారని ఎస్బీఐటీ విద్యాసంస్ధల చైర్�