హైదరాబాద్లో మాదాపూర్లోని (Madhapur) అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు క్యామెల్క్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలర
విద్యా శాఖలో సాంకేతిక మాధ్యమం ఒక అంటురోగంలా తయారైంది. అది దినదినం గూగుల్ షీట్లు, అప్లికేషన్లు, జియో మ్యాపులు, ఫొటోలు, జూమ్ సమావేశాలు అంటూ ముదిరిపోతూనే ఉన్నది.
నగరంలోని మాదాపూర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున మాదాపూర్లోని ఇనార్బిట్మాల్ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రతిభ ఉండి, స్థోమత లేకుండా చదువుకోలేని విద్యార్థులకు పూణెకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ సైబేజ్ సాఫ్ట్వేర్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఉపకార వేతనాలను అందజేస్తుంది. ఆ సంస్థ నుంచి గుండ్ల
రాష్ట్రంలో గత ప్రభుత్వం (బీఆర్ఎస్)తో తమకు సిద్ధాంతపరమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి కేసీఆర్ అనుసరించిన ప్రగతిశీలమైన విధానాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ �
సాఫ్ట్వేర్ సంస్థల్లో బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి, మోసగించిన ఘటనపై మధురానగర్ పీఎస్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెంది�
Hyderabad | ఉద్యోగాల పేరుతో రైస్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిరుద్యోగులను మోసం చేసింది. మూడు నెలల క్రితం గచ్చిబౌలిలో ఈ కంపెనీ తమ బ్రాంచ్ను ప్రారంభించింది. దేశంలో ఐదు నగరాల్లో బ్రాంచీలు ఓప�
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వార్షిక వేతనం గత ఆర్థిక సంవత్సరం (2023-24) 17 శాతం పెరిగి రూ.66.24 కోట్లకు చేరింది. దీంతో ఐటీ పరిశ్రమలో అత్యధిక జీతం పొందుతున్న సాఫ్ట్వేర్ కంపెనీల సీఈవోల్లో పరేఖ్ కూడా చేరిపోయారు.
Bank Fraud Case: దొంగ అకౌంట్లపై రుణాలు తీసుకుని.. బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో.. తమిళనాడు సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన మాజీ సీఈవోకు జైలుశిక్ష పడింది. ఈ కేసులో ఆ సీఈవోకు మరో రెండు కోట్ల ఫైన్ కూడా విధించి
మైండ్ స్పేస్ జంక్షన్.. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టింది. కొండాపూర్ టు బంజారాహిల్స్, టోలిచౌకి టు హైటెక్ సిటీ.. కూకట్పల్లి ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనా�
ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన యువకుడు వాసం వివేక్ యూరప్లోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న అధిరోహించాడు.
అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్-2 ఇంటిగ్రేటర్స్ పాలమూరు ఐటీ టవర్లో బ్రాంచ్ను నెలకొల్పేందుకు ముందుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి డా.వి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆ �