తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న ఒక సామాజిక మాద్యమ ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తులను కులాలవారీగా విభజించి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని నిర�
Guests should pay | విందులు, చిందులు అంటే ఇష్టపడని వారుండరు. అందుకే పార్టీలలో చాలాసార్లు పరిచయం లేని వాళ్లని సైతం చూస్తూ ఉంటాం. అయితే ఇలాగే ఇటీవల జరిగిన ఒక పార్టీలో ఒక వింత సంఘటన జరిగింది. వచ్చిన అతిథుల�
మూసాపేట్, డిసెంబర్ 14 : సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ టీవీ యాంకర్ ఆర్.రవికిరణ్ (రవి) మంగళవారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొం�
Waitress gets lakhs in tip | టిప్పుగా ఎవరికి తోచిన స్థాయిలో వారు ఇస్తుంటారు. కానీ తాజాగా.. ఒక మహిళ తనకు ఫుడ్ సర్వ్ చేసిన వెయిటర్కి ఏకంగా లక్షల్లో టిప్ అందజేసింది
ఫొటోషూట్స్ సందర్భంగా వస్త్రధారణ విషయంలో జరిగే అనుకోని పొరపాట్లను భూతద్దంలో పెట్టి చూడొద్దని.. విలువలు మరచి ట్రోల్ చేయడం ఏమాత్రం క్షమార్హం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది కథానాయిక పాయల్రాజ్పుత్. ఇటీవ
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను పర్మినెంట్గా డిలీట్ చేయడం ఎలా? | ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఇన్స్టాగ్రామ్ టాప్లో ఉంది. ఇన్స్టా అకౌంట్ లేనివాళ్లు ఇప్పుడు ఉండరు.
సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుందని.. అందుకే అన్ని విషయాల్ని రహస్యంగా దాచిపెట్టడం కుదరదని చెప్పింది పంజాబీ సుందరి రకుల్ప్రీత్సింగ్. నెల రోజుల క్రితం తన పుట్టిన రో�
Social Media | జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దాదాపు రెండేండ్ల చర్చోపచర్చల అనంతరం వ్యక్తిగత డాటా పరిరక్షణ (పీడీపీ) బిల్లుపై నివేదికను సోమవారం ఆమోదించింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వాటిని మధ్యవర్తి
తిరుమల : శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. శ
ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై దుష్ప్రచారం పరారీలో మరో ముగ్గురు నిందితులు కమలాపూర్, నవంబర్ 17: ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన నలుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అ�
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్దాస్ ‘టూ ఇండియాస్’ పేరిట అమెరికాలో ఇటీవల చేసిన ఓ ప్రదర్శన వీడియో వివాదాస్పదమైంది. పగలు మహిళలను పూజిస్తూ, రాత్రి లైంగికదాడులకు పాల్పడే దేశం నుంచి వచ్చానంట�
న్యూఢిల్లీ, నవంబర్ 16 : సోషల్ మీడియా వ్యవస్థ ఒక అరాచక శక్తి అని, దానిపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి పేర్కొన్నారు. మంగళవారం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ప్రె�