snakes | బీహార్ రాష్ట్రం రోహ్తాస్ (Rohtas) పట్టణంలో కుప్పలు తెప్పలుగా పాములు (snakes) బయటపడ్డాయి. ఒకే ఇంట్లో ఏకంగా 60 దాకా పాములు కలకలం రేపాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుభూముల్లో భూసారం తగ్గి, దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుంటే సరైన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూస�
Snakes | ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పాములు కూడా భాగమేనని, అవి మీ ఇండ్లలోకి వేస్తే చంపకుండా సమాచారమిస్తే చాలు పట్టుకుంటామని స్నేక్స్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ప్రతి రోజు స్నేక్స్ సొసైటీకి సుమారు 60-80 ఫో�
Chennai Airport | చెన్నై : చెన్నై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగులో నుంచి 22 పాములు, ఒక ఊసరవెల్లిని అధికారులు సీజ్ చేశారు.
Snakes | మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజ్ను తనిఖీ చేశారు. ఆ మహిళకు చెందిన బ్యాగుల్లో పలు జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి కనిపించాయి. వీటిని చూసి కస్టమ్స్ అధిక�
చలికాలంలో పాములు ఎక్కువగా బయట సంచరిస్తాయి.. రాత్రివేళల్లో కూడా ఆహారం కోసం తిరుగుతుంటాయి. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, పల్లె ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే గ్రీన్ వైన్ పాము వనపర్తి ర్యాంకర్ స్కూల్ సమీపంలో కనువిందు చేసింది. ఇది 20 ఏండ్ల తర్వాత తొలిసారి కనిపించటం గమనార్హం. ఈ పాములు ఆకు రంగులో కలిసిపోయి చెట్లపై జీవిస్తాయి.
లక్నో : ఓ ఇంటి ఆవరణలోని బాత్రూమ్లో ఒకట్రెండు కాదు.. 60 పాములు బయటపడ్డాయి. ఈ పాములను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జి�
సర్పో రక్షతి రక్షితః… అన్నది ఆ ఇద్దరి నినాదం. ‘మీ ఇంట్లోకి వచ్చిన పాములను మేం కాపాడుతాం. బదులుగా మొక్కలను నాటి వాటిని రక్షించండి. పాములకు భయపడకండి. వాటిని మేం జాగ్రత్తగా పట్టుకుంటాం. అవి పర్యావరణాన్ని కాప
పాట్నా: రక్షాబంధన్ ( Raksha Bandhan ) రోజున పాములకు రాఖీ కట్టాలనుకున్న ఓ వ్యక్తి.. ఆ పాము ( Snake ) కాటుకే బలయ్యాడు. ఈ ఘటన బీహార్లోని సరన్ జిల్లాలో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి రిలీజైంది. రాఖీ �
పాట్నా: రక్షాబంధన్ నేపథ్యంలో పాములకు రాఖీ కట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. బీహార్లోని సరన్లో ఈ విషాద సంఘటన జరిగింది. ఆదివారం రాఖీ పండగ సందర్భంగా పాములు పట్టే
Baby Cobras in the well: ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లాలోని ఓ గ్రామంలో నాగుపాములు కలకలం రేపాయి. గ్రామంలోని ఓ బావిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 పాములు బయటపడ్డాయి.