పాట్నా: రక్షాబంధన్ ( Raksha Bandhan ) రోజున పాములకు రాఖీ కట్టాలనుకున్న ఓ వ్యక్తి.. ఆ పాము ( Snake ) కాటుకే బలయ్యాడు. ఈ ఘటన బీహార్లోని సరన్ జిల్లాలో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి రిలీజైంది. రాఖీ �
పాట్నా: రక్షాబంధన్ నేపథ్యంలో పాములకు రాఖీ కట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. బీహార్లోని సరన్లో ఈ విషాద సంఘటన జరిగింది. ఆదివారం రాఖీ పండగ సందర్భంగా పాములు పట్టే
Baby Cobras in the well: ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లాలోని ఓ గ్రామంలో నాగుపాములు కలకలం రేపాయి. గ్రామంలోని ఓ బావిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 పాములు బయటపడ్డాయి.
ఒకప్పుడు నచ్చిన స్నాక్స్నుంచి స్పైసీ మీల్స్వరకు అన్నిటినీ చిటికెలో ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు. వీకెండ్స్లో అయితే ఫ్యామిలీని రెస్టారెంట్లకు తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి
బయటపడ్డ 200 పాములు, 100 గుడ్లు కందుకూరు, ఏప్రిల్ 12: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో పాములు కలకలం సృష్టించాయి. ఒకేసారి పుట్టలోంచి 200 పాములు, వందకుపైగా గుడ్లు బయటపడటంతో స్థానికులు ఆందోళన చెందారు. మండలంలోని కొ
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడులో ఆదివారం పదుల సంఖ్యలో పాముపిల్లలు కనిపించడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన మహ్మద్ మైబెల్లి ఇంటి పక్కనున్న రాతికొట్టం నుంచి పాము ఇంట్లోకి వచ్చింది.