ఒకప్పుడు నచ్చిన స్నాక్స్నుంచి స్పైసీ మీల్స్వరకు అన్నిటినీ చిటికెలో ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు. వీకెండ్స్లో అయితే ఫ్యామిలీని రెస్టారెంట్లకు తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి
బయటపడ్డ 200 పాములు, 100 గుడ్లు కందుకూరు, ఏప్రిల్ 12: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో పాములు కలకలం సృష్టించాయి. ఒకేసారి పుట్టలోంచి 200 పాములు, వందకుపైగా గుడ్లు బయటపడటంతో స్థానికులు ఆందోళన చెందారు. మండలంలోని కొ
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడులో ఆదివారం పదుల సంఖ్యలో పాముపిల్లలు కనిపించడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన మహ్మద్ మైబెల్లి ఇంటి పక్కనున్న రాతికొట్టం నుంచి పాము ఇంట్లోకి వచ్చింది.