జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల (Peddapur Gurukul) పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థిని పాము కాటేసింది.
Snake Bites | ప్రపంచవ్యాప్తంగా మరణాలకు క్యాన్సర్, గుండెజబ్బులు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అయితే, మరికొన్ని సమస్యలతోనే ఏటా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఒకటి పాముకాటు మరణాలు. ప్రపంచవ్యాప్�
Gurukula schools | బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలుగిన గురుకులాలు, నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. జ్ఞానంతో విలసిల్లాల్సిన పాఠశాలలు విద్యార్థుల పాలిట మృత్యు కేంద్రాలుగా మారాయి.
Snake bite: పాము కాటుకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్థులు ఆ పామును పట్టుకున్నారు. ఆ వ్యక్తి అంత్యక్రియల ఊరేగింపు సమయంలో దాన్ని తాడు కట్టి లాక్కెళ్లారు. అతని చితి మీద దాన్ని సజీవంగా కాల్చేశా
Tragedy | ఏపీలోని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో విషాదం చోటు చేసుకుంది. పాము కాటు వేయడంతో మయన్మార్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్ధి మృతి చెందాడు.
నిన్నమొన్నటిదాకా దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు, ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయంతో వణికిపోతున్నాయి. ఓ వైపు ఫుడ్పాయిజన్, మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యల వరుస ఘటనలతో బెంబేలెత్తుతున�
Snakebite | భారత్లో పాముకాటు (Snakebite) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో పాము కాటు కారణంగా ఏటా 50 వేల మంది మరణిస్తున్నట్లు బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ (Rajiv Pratap Rudy) తెలిపారు.
Body Hung In Ganga River | పాము కాటు వల్ల ఒక యువకుడు మరణించాడు. అయితే ఏదైనా అద్భుతం జరుగుతుందని కుటుంబ సభ్యులు భావించారు. విషం విరుగుతుందన్న మూఢనమ్మకంతో తాళ్లతో కట్టిన మృతదేహాన్ని గంగా నదిలో ఉంచారు. ఈ వీడియో క్లిప్ సోషల
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు పాము కాటుకు కొత్త తరహా విరుగుడు కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే సింథటిక్ యాంటీబాడీ తయారుచేశారు.
Synthetic Antibody : అన్ని రకాల పాము విషాలకు ఒకే విరుగుడును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సింథటిక్ యాంటీబాడీలను రూపొందించారు. బెంగుళూరు శాస్త్రవేత్తలు ఆ యాంటీబాడీలను డెవలప్ చేశారు.
ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నా ఇప్పటికీ ఎంతో మంది ప్రజలు నాటు వైద్య విధానాలను విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా పాముకాటుకు గురైనవారికి గోల్డెన్ అవర్స్లో (తొలి 3 గంటల వ్యవధిలోగా) మెరుగైన చికిత్స అందక
ప్రపంచవ్యాప్తంగా పాముకాటు వల్ల 2019లో 61 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇందులో 80 శాతం మరణాలు భారత్లోనే చోటుచేసుకున్నాయి.
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 11: పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడలో చోటుచేసుకొన్నది. కవితకు ఏడుగురు పిల్లలు. కూలి పనులు చేస్త
లక్నో: పాము కాటు వేయడంతో అన్న మరణించాడు. అయితే అంత్యక్రియల కోసం అన్న ఊరికి వెళ్లిన తమ్ముడ్ని కూడా పాము కాటు వేయడంతో చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. భవానీపూర్ గ్రామ