స్వదేశంలో ఐర్లాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత మహిళల జట్టు 2-0తో సిరీస్ను దక్కించుకుంది. ఆదివారం రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా.. 116 పరుగుల భా�
గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లను గెలుచుకుని జోరు మీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి రాజ్కోట్ వేదికగ�
IND W Vs IRE W | ఐర్లాండ్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు టీమిండియా వుమెన్స్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్కు విశ్రా
భారత మహిళల స్టార్ క్రికెటర్ స్మృతి మందన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తాచాటింది. మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్లో మందన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మూడు ర్యాంక్లు మెరుగుపర్చుకుని 734 పాయింట్లత
భారత్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో విండీస్ 9 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 160 పరుగ�
భారత్, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమ్ఇండియా 2-1తో గెలుచుకుంది. మంగళవారం ముగిసిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింద
T20 World Cup 2024 : ఆస్ట్రేలియాపై బౌలర్లు గొప్పగా రాణించిన చోట బ్యాటర్లు విఫలమవ్వడంతో భారత జట్టు పెద్ద మూల్యమే చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ జట్టు ఓటమికి కారణాలన