Loneliness: రోజుకు 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో.. ఒంటరితనం కూడా అంతే ప్రమాదమట. అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి తన రిపోర్టులో ఈ విషయాన్ని తెలిపారు. అమెరికా యువతను ఒంటరితనం వేధి�
గుండెపోటు.. క్షణాల్లో ప్రాణాలను అరించేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా మనుషులను కబలించేస్తోంది. ఇందుకు మారుతున్న జీవనశైలి ప్రధాన కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం�
Smoking | మా చెల్లెలు ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నది. ఆఫీసులో తనకు సిగరెట్ అలవాటైంది. అమ్మాయిల కోసం ప్రత్యేకమైన సిగరెట్లు ఉంటాయనీ, వాటిని తాగడం హానికరమేం కాదని చెబుతున్నది. నిజమేనా?
రిజర్వేషన్ కోచ్లో ఉన్న వారిద్దరూ సిగరెట్లు కాల్చడంపై తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారు లెక్కచేయలేదు. నిలదీసిన ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.
గుండె, శ్వాసకోశ క్యాన్సర్ వ్యాధులకు ప్రధాన కారణం పొగే! కానీ, ధూమపానాన్ని వదిలిపెడితే ఆ ముప్పు తగ్గిపోతుందా? అనే ప్రశ్న అందర్నీ వేధిస్తూ ఉంటుంది. దీనికి జవాబు కనుక్కోవడానికి అమెరికాలో 5,51,388 మంది వయోజనులపై �
రక్తంలోని వ్యర్థాలను తొలగించడంతోపాటు రక్త పోటును నియంత్రించడంలో కిడ్నీలదే కీలక పాత్ర. అందుకే బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.
ఒకప్పుడు కారణం లేకుండా వచ్చే క్యాన్సర్ వ్యాధులు.. ఇప్పుడు మారుతున్న జీవనశైలి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్నాయి. అంటే మానవ తప్పిదాల వల్ల వచ్చే క్యాన్సర్ వ్యాధుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
మనిషి శరీరంలోని ప్రతి అవయవానికి క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే తల, శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో ఏర్పడే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణిస్తారు. పెదవులు, నోరు, చిగుళ్ల
రోజుకు 1,200 మందికి జరిమానా మూడేండ్లలో 14.40 లక్షల మంది.. వసూళ్లలో కర్ణాటక, కేరళ టాప్ దేశంలో 7వ స్థానంలో తెలంగాణ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధ చట్టం ఉన్నప్పటికీ, పొగరా�
మన శరీరంలోని విష పదార్థాలను వడపోసి, మూత్రం ద్వారా బయటికి పంపడంతోపాటు హార్మోన్లు, ఎంజైములను విడుదల చేయడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తాయి. చిక్కుడుగింజ ఆకారంలో ఉండే మూత్రపిండాలలో ఎడమ వైపున ఉండే మూత్�
Lord Shiva | ‘కాళి’ పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో కాళి మాత సిగరేట్ తాగుతున్నట్టుగా విడుదలైన పోస్టర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది.