శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులను 2027 కల్లా పూర్తిచేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశాజనకంగా లేవని తెలుస్తున్నది. ఇప్పటికే సాంకేతికంగా అనే�
SLBC Tunnel | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. ఒక వైపు ప్రభుత్వం 2027 కల్లా సొరంగం పనులను పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నా మరోవైపు క్షేత్రస్�
శాసనసభ బయట, శాసనసభలో తనదైనశైలి వ్యాఖ్యలతో ప్రజాక్షేత్రం, సామాజిక మాధ్యమవేదికల్లో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్న రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. మరోసారి హాట్టాపిక్గా మారారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికులను వెలికితీయలేరా? ప్రమాదంపై ఇంత నిర్లక్ష్యమా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
SLBC Tunnel | మరో మూడేండ్లయినా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు తిరిగి మొదలయ్యే సూచనలు కనిపిం చకపోగా.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ మాత్రం మొత్తం ప్రాజెక్టునే మూడేండ్లలో పూర్తి చేస్తామంటూ ఉత్త బీరాలు పలుకుతున్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసేందుకు గతంలోనే మాదిరిగానే ప్రభుత్వం డీబీఎం(డ్రిల్ అండ్ బ్లాస్ట్ మెథడ్) చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని, ఈ క్రమంలో టన్నెల్లో పరిస్థితులను పరిశీలించి సర్కారు�
ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేయాలంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ (డీబీఎం) ఒక్కటే శరణ్యమని టెక్నికల్ కమిటీ నియమించిన సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
SLBC Tunnel | మన్నెవారిపల్లి నుండి ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలకు సంబంధించి సర్వే పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్వో, వైమానిదళ హెలికాప్టర్తో డెన్మార్క్ దేశానికి చెందిన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ �
ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో టీబీఎం పద్ధతిలో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతి (డీబీఎం)లోనే సాధ్యమని ప
మూడు సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో కోటి రూపాయల �
జియోఫిజికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పనులపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నియమించిన నిపుణుల సబ్ కమిటీ అభిప్రాయ పడింది. ఏకకాలంలో సాంకేతిక ప