CM Prem Singh Tamang: సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ .. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఆయన భార్య కృష్ణ కుమారి రాయ్ కూడా పోటీ చేయనున్నారు. ఎస్డీఎఫ్ అధ్యక్షుడు పవన్ కుమార�
Farmers Protest | రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న ఢిల్లీలో కిసాన్ మహా పంచాయత్ను నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం తెలిపింది. దీనిలో 400కుపైగా రైతు సంఘాలు పాల్గొంటాయని చెప్పింది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆందోళనకు పిలుపునిచ్చింది.
దేశవ్యాప్తంగా ఈ నెల 16న రైతులు, కార్మిక సంఘాలు నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ) తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాల�
Grameena Bharat Band | ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు నిరసన తెలుపనున్నారు.
రైతుల సంక్షేమానికి విశేష కృషి చేసిన మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) హర్షం వ్యక్తం చేసింది.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని రైతులు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నదాతలను అడ్డుకునేందుకు పో
మోదీ సర్కార్ విధానాలను నిరసిస్తూ కార్మిక, కర్షక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్ను ఏకకాలంలో చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన
మోదీ సర్కార్కు వ్యతిరేకంగా రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) సమరభేరి మోగించింది. లోక్సభ-2024 ఎన్నికల్లో మో దీ సర్కార్ ఓటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘జన జాగరణ్' ప్రచార ఉద్యమాన్ని చే
కేంద్రంలో మోదీ సర్కార్ విధానాల్ని నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి 26న ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహిస్తారని రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) ప్రకటించింది.
వచ్చే ఏడాది జనవరిలో పంజాబ్లో అఖిల భారత రైతాంగ సదస్సు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వెల్లడించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ, విద్యుత్తు రంగ ప్రైవేటీకరణను విరమించు
పార్లమెంటులో భద్రతా లోపం, లోక్సభలో కొందరు వ్యక్తులు బుధవారం చేసిన బీభ త్సం రైతు సంఘాల నేత రాకేశ్ తికాయిత్ ఓ ట్వీట్లో తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు కానీ, భారతీయ కిసాన
రైతు నాయకులపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి, బీజేపీ నేత జేపీ దలాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇక్కడ ధర్నా చేసే కొందరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు తప్పుడు పనులు చేశారు. కొందరి భార్యలు ఇతరులతో క
చాలాకాలంగా పెండింగ్లో ఉన్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరు తూ ఈ నెల 26 నుంచి దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఆందోళన చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది.