డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను వెంటనే అరెస్టు చేయాలని, ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు పెరుగుతున్నది. సంయుక్త
రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు మరో భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. చారిత్రాత్మక రైతు పోరాటానికి రెండేండ్లు కావొస్తున్న సందర్భంగా ఈ నెల 26న దేశవ్యాప్తం�
నూతన సాగు చట్టాలపై మహోత్తర పోరాటంతో మోదీ సర్కారు మెడలు వంచిన రైతు సంఘాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్పై ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఆదివారం(ఆగస్టు 7వ తేదీ) నుంచి అగ్నిపథ్కు
సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు సోమవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. గతేడాది నవంబర్లో ఆందోళనల విరమణ సమయంలో ఇచ్చిన హామీలను మోదీ సర్కార్ ఇంకా నెరవేర్చలేదు.