తాను నివాసం ఉంటున్న ఎర్రవల్లిలో తనను విచారించాలంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు తిరస్కరించడాన్ని ఉమ్మడి ఖమ్మం బ
సీఎం రేవంత్రెడ్డి విచారణ పేరుతో ప్రతీకార రాజకీయాలకు తెర తీశారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను విచారణకు ర
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులు జారీచేయడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. రాజకీయ కక్షతోనే నోటీసులు జారీ చేశారంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు శనివారం పలు జిల్లాల్�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసుల విషయంలో ఎర్రవెల్లిలో కాకుండా నందినగర్ నివాసంలో గోడకు ఎట్ల అతికిస్తారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవ�
ఇచ్చిన హామీలు అ మలు చేయలేక ప్రజల్లో అబాసుపాలవుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ ద్వారా నోటీసులు ఇప్పించారు.. కానీ, రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసిన బీఆర్�
రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి, సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెంగాణభవన్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్ల�
మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులనేది రేవంత్రెడ్డి రాక్షసానందానికి పరాకాష్ట అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్
రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందో, సరస్ నడుస్తుందో అర్థం కావడం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం ఉందని
కేసీఆర్ అంటే ఉద్యమం. కేసీఆర్ అంటే విజయం. తెలంగాణ సాధకుడు, ప్రగతిప్రబోధకుడు. పాలిస్తున్నది కాంగ్రెస్ అయినా ప్రజల గుండెల్లో నిలిచింది కేసీఆర్. ఆయన పదేండ్లపాలన విజయగాథలే ఇప్పటికీ విశ్వవీధుల్లో రెపరెప�
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త , తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు దుర్మార్గంగా సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్
Sridhar Abbagoni | తెలంగాణ రాష్ట్ర నిర్మాత, ఉద్యమ సారథి, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ ఖతార్ శాఖ అధ్యక్షులు శ్రీధర్ అబ్బగౌని తీవ్రంగా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పాలన చేతగాని కాంగ్రెస్ పాలక�
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉన్నది. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన ధీశాలి.. ధి�
Phone Tapping | ఫోన్ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు పంపటం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Chittem rammohan reddy | ఆంధ్ర వలస పాలకుల చెరల నుండి రాష్ట్ర ప్రజలను విముక్తి కల్పించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే తపనతో కేసీఆర్ చావు అంచుకు వెళ్లి, తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించ�