వికారాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసింది కేసీఆర్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావును డిబేట్కు పిలిచి, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వ్యాఖ్యాత అవమానించారని, ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచ�
రేవంత్రెడ్డీ.. భాష మార్చుకో, కేసీఆర్ను విమర్శించే స్థాయి నీకు లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా
తెలంగాణకు నంబర్వన్ ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి ధ్వజమెత్తారు. తెలంగాణ అనడానికి వీలులేని సమయంలో పార్టీని స్థాపించి చావు అంచుల వరకు వెళ్లి ప్రత్యేక రాష్
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక, భూ సంస్కరణల వంటివి అనేకం తీసుకొచ్చి వాటి ఫలాలు దేశ ప్రజలకు అందించిన గొప్ప పితామహుడు అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘సేవ్ ది కానిస్టిట్యూషన్' నినాదం కేవలం మాటలకేనని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో నేడు పూర్తిగా బహిర్గతమైందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కేసీఆర్ రామరాజ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో బీఆర్ఎస్ బలపర్చిన చెన్నబోయిన ధనలక్ష్మీ అ�
బీసీలకు రాజకీయ రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కుట్రలు చేస్తున్నదని శాసన మండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆ పార్టీ ముమ్మాటికీ బీసీల పాలిట ద్రోహి అని
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తీవ్ర దిగ్భ్�