KTR | తెలంగాణ క్యూఆర్ కోడ్తో రూపొందించిన చేనేత శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్ నివాసంలో ఈ శాలువాను ఆవిష్కరించారు. అనంతరం ఈ శాలువాను నేసిన సిరిసి�
తంగళ్ళపల్లి మేజర్ గ్రామ పంచాయతీ (Panchayathi Elections) సర్పంచ్గా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని బీఆర్ఎస్ (BRS) బలపరిచిన అభ్యర్థిన అంకారపు రవీందర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సహకారంతో గ�
ప్రతీ మనిషి గౌరవంగా జీవించేందుకు మానవ హక్కులు మూలాధారమని, అందరూ హక్కులు తెలుసుకొని ఇతరుల హక్కులను గౌరవించాలని సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జే శ్రీనివాసరావు అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి (Tangallapalli) మేజర్ గ్రామపంచాయతీలో (Panchayathi Elections) సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను రాత్రికి రాత్రే ఎన్నికల అధికారులు మార్చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో జాబితాలో మొదటి
దివ్యాంగులు అత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షానియర్ కళాశాల మైదానంల�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని (Brahmotsavam) శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 3 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పంచాహ్నిక ఏక కుండాత్మిక ద్వితీయ బ్�
గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికకు (Unanimous) తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్ను (KCR Nagar) ప్రత్యేక గ్రామపంచాయతీ (Grama Panchayathi) ఏర్పాటు ఆటకెక్కింది. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కోసం ఆందోళనలు చేసిన కేసీఆర్ నగర్ వాస�
సామాజిక సేవలో వెలమ సంక్షేమ మండలి భాగస్వామ్యం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తమవంతు సహకారాన్ని ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. భావి�
మాజీ మావోయిస్టు, బీఆర్ఎస్ నేత బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్దన్న అలియాస్ బాపురెడ్డి హత్యకు గురయ్యాడు. ఇంటర్వ్యూ పేరిట పిలిచి దారుణంగా హత్య చేశాడు. తన తండ్రిని చంపాడన్న కక్షతో హత్య చేసిన నిందితుడు పోలీ
చిన్నారుల భవిష్యత్తుకు జీవిత బీమా తోనే ధీమా ఉంటుందని ఎస్బీఐ లైఫ్ సిరిసిల్ల బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని సిద్ధార్థ పాఠశాలలో చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని జీవిత బీమా పై గురువా�
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ను ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ లో పరామర్శించారు. భుజం గాయంతో బాధపడుతూ ఆగయ్య ఇటీవల సర్జరీ చేయించుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పత్తిరైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకునేందుకు సిరిసిల్ల నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జిల్లా సరిహద్దు మండలమైన కమ్మర్పల్లి వద్ద మాజీమంత�
సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఆమె బుధవారం పరిశీలించారు. చె
నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందకు అష్టకష్టాలు పడేది. వైకుంఠధామాలు లేక.. ఉన్నా వసతులు లేక ఇబ్బందులు పడేది. సిరిసిల్ల మానేరు నది తీరాన శ్మశాన వాటిక నిర్మించాలని నాలుగు దశాబ