బ్యాక్ బిల్లింగ్ పేరుతో పవర్లూమ్ పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ తొలగించడాన్నీ నిరసిస్తూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు ఆసాములు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై రాస్తా
వర్షాలు, వరదలతో జిల్లా లో సెస్ సంస్థకు సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
భారీ వర్షాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులకు సర్కారు అండగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. వారు ఎదురొంటున్న ఆర్థిక సమస్యలను పరిషరించేందుకు చొరవ తీసుకోవాలని వి
సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. పవ�
రాష్ట్రంలో రైతులకు యూరియా (Urea) తిప్పలు తప్పడం లేదు. పొద్దున్నే పొలంకాడికి పోవాల్సిన అన్నదాతలు చేతిలో గొడుగు, సద్ది, పాసు పుస్తకాలు పట్టుకుని సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎండా, వాన లెక్కచేయకుండ�
Sircilla | బతుకమ్మ చీరెలిచ్చి నేతన్నల బతుకులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. చేసిన కష్టానికి ఫలితం ఉండాలన్న ఉద్దేశంతో త్రిఫ్ట్ పథకం(పొదుపు) అమలు చేశారు. పోగు చేసిన దానికి కొంత కలిపి చేయూ�
Vemulawada | వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోని శ్రీ పార్వతి అమ్మవారి కోసం సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను తయారు చేశారు. ఈ పట్టు చీరను మంగళవారం నాడు ఆలయ ఇంచార్జి ఈవో రాధాబాయికి �
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ�
సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నర్సింగ్ కళాశాల వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాని�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన కుమార్తె పెండ్లికి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల�
KTR | బతికున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ఓ ఇంటి ఆడబిడ్డ పెండ్లికి పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింహులు, ఆయన కుమారుడు నరేశ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్హాల్లో నిర్వహించే పట్టణ కార్యకర్తల సమావేశాని�
రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ను అదనపు ఎస్పీ చంద్రయ్య అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ డీ చంద్రయ్యకు భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియ�