హైదరాబాద్లోని ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో మృతులకు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ సంస్కారాలకు బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, సిరిసిల్ల మానేరు తీరం రోదనలతో దద్దరిల్లింది.
Sircilla SP | డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం సిరిసిల్లలో నిర్వహిం
హైదరాబాద్లోని శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు సిరిసిల్ల వాసుల పార్థివ దేహాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల�
కార్మిక క్షేత్రం గులాబీ మయమైంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్టీ శ్రేణులు సోమవారం వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్మిక వాడల్లో గులాబీ జెండాలతో �
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్న పల్లెకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేస్తున్నారు. దత్తత గ్రామమైన రామన్నపల్లెలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్న�
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదట సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్.. అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు.
Chain Snatching | రాజన్న సిరిసిల్ల జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇంటి ముందు పనులు చేసుకుంటున్న మహిళ కళ్లలో కారం కొట్టి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.
Sircilla | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 7: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగేంద్ర చారి హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం సిరిసిల్ల పట్
సహకార విద్యుత్తు సరఫరా సంఘం సిరిసిల్ల (సెస్)ను ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా కాపాడుకుంటామని, విలీనానికి ఒప్పుకోబోమని చైర్మన్ చిక్కాల రామారావు స్పష్టం చేశారు.
KTR| రాష్ట్రంలో కొనసాగుతున్నదని ప్రజా ప్రభుత్వమా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్త�
సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్)ను టీజీఎన్పీడీసీఎల్లో విలీనం చేయొద్దంటూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, అధికారుల