సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
వేములవాడలోని సుభాష్నగర్కు చెందిన వృద్ధురాలు చింతల్ఠాణ మల్లవ్వ ఆదివారం ఇంట్లో జారిపడడంతో కాలు విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. సంబంధిత సేవలు అందుబాటులో లేవని చ�
Yarn Depot in Vemulawada | కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమవుతున్నది. బతుకమ్మ చీరలను బంద్ పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నూలు అందించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నది. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో కా�
రాబోయేది మళ్లీ మన సర్కారే అని, మన సర్కార్ రాగానే రాష్ట వ్యాప్తంగా ప్రతీ సర్కార్ బడిని సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలా చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మంగళవారం సిరిసిల్లలో పర�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 27వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్కు చెందిన కాసర్ల పద్మ (56) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మూడు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో కరీంనగర్లోన�
KTR | సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తెలుసుకుని హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేర�
Himanshu | రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు పర్యటనతో సిరిసిల్ల ప్రజలను ఆకట్టుకున్నారు
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనమడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్ష్రావు సోమవారం సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. మొదట వేములవాడలోని రాజరాజేశ్వరస్�
కేంద్రమంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ భగ్గుమంది. పోక్సో కేసులో ఆయన కుమారుడు బండి భగీరథ్ అరెస్టయిన నేపథ్యంలో కేంద్రమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద బీఆర్ఎస్