Iran Israel War | యుద్ధం కారణంగా అబుదాబి ఎయిర్పోర్ట్పై జరిగిన మిసైల్ దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి వాసి గాయపడ్డాడు.
సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సినీనటులు సందడి చేశారు. గాంధీచౌక్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాసవి వస్ర్తాలయను యాంకర్ సుమ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ బుల్లిరాజు ప్రారంభించారు. వినియోగదారులకు సు�
సిరిసిల్ల మున్సిపల్పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి గులాబీ జెండా ఎగురవేసింది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో దూసుకెళ్లిన బీఆర్ఎస్, తాజాగా మున్సి‘పోల్స్'లో చర్రితలో సరికొత్త రికార్డు సృష్టించింది.
‘సిరిసిల్ల గడ్డ.. కేటీఆర్ అడ్డా’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రదాతకు కార్మిక క్షేత్రం మరోసారి అండగా నిలించిందని, బీఆర్ఎస్ పదేళ్లత సంక్షేమానికి మూడోసారి మున్�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అయిం ది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. వరుసగా మూడోసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించింది.
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపిస్తోంది. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో 39 వార్డులకు గానూ 14 వార్డుల ఫలితాలు వచ్చాయి.
మున్సిపల్ ఎన్నికల వేళ సిరిసిల్లలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావుకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వీహెచ�
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వేములవాడ, సిరిసిల్లలో ఆయన ప్రచారం చేయనున్నారు.
KTR | మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు సిరిసిల్ల కార్మికక్షేత్రం బ్రహ్మరథం పట్టింది. ప్రచారంలో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా పలు వార్డుల్లో కలియదిరిగిన రామన్నకు అడ�
బీజేపీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయితీ రోడ్డుకెక్కింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజు గౌడ్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నిరసన తెలిపారు.
Sircilla | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ 6వ వార్డు నాయకులు దూడం రజని-శ్రీనివాస్ దంపతులు, ఒకటో వార్డుకు చె�
అబద్దపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు అనే ఆయుదంతో మున్సిపల్ ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
Sircilla | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.