రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ, ధ్రువీకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.88 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్) పంపిణీ చేసి�
దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల ఐడీఓసీలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం నిర్వహించారు.
ఒకవైపు తీవ్ర అనారోగ్యం.. మరోవైపు ఆరునెలలుగా వేతనం రాకపోవడంతో సరైన వైద్యం చేయించుకోలేక ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Truck Sheet | రైతుల ధాన్యాన్ని నకిలీ ట్రక్షీట్లతో విక్రయించి రూ. 91 లక్షలు కాజేసిన ఘటన సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అదే జిల్లాలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు వెళ్లిన మూడు లారీల ట్రక్షీ�
కాంగ్రెస్ అంటేనే రాక్షస పాలన అని గడచిన 30 నెలలుగా రాష్ట్రంలో రైతులను అరిగోసపెడుతున్నారని మాజీ జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిరిసిల్లలో పర్యటించారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి వచ్చిన ఆయన, పలువురు బాధితులను పరామర్శించి ఓదార్�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టీ హరీష్ రావు పర్యటించారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు ద్వాదశ దినకర్మ కార్యక్రమాని
పానీపూరి.. పలువురి ప్రాణం మీదికి తెచ్చింది. అవి తిన్న 31 మంది దవాఖాన పాలు కావాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని కేసీఆర్నగర్లో పానీపూరి తిని 12 మంది చి�
బాలికపై లైంగిక దాడి, హత్య చేసిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 7వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్లో పానీపూరీ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్య�
Pani Puri | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో పానీపూరి తిని దాదాపు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్కుమార్ మరో ఆద్భుతం సృష్టించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత నల్ల పరంధాములు స్ఫూర్తితో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు�
సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ సేవలు పేద ప్రజలకు అందడం లేదని సీపీఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆరోపించారు. స్థానిక కార్మిక భవన్లో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశం�
సిరిసిల్ల పట్టణంలో ఇటీవల గాలివానలు, భారీ వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్�