కాటన్ చీరల తయారీ కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ంలో సోమవారం పవర్లూమ్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. నిరవధిక సమ్మెతో కాటన్ పవర్లూమ్ పరి�
సిరిసిల్లను డ్రగ్ ఫ్రీ సిటిగా ప్రకటిస్తూ పాలకవర్గం తీర్మానం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ జిందం కళ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సాధన సమావేశం సోమవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు.
శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల (సెప్టెంబర్ 1 నుండి 30వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ మహేష్ బీ గితే తెలిపారు.
మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు యాటెల్లి విజయ్కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వ�
ప్రభుత్వం మారినా ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే గ్రామాల్లో భరోసాగా నిలుస్తున్నామని, ఆ స్పూర్తిని అలాగే కొనసాగించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చా
Jeevan Reddy | కాళేశ్వరం ప్రాజెక్టులో బాగమైన అన్నారం ,సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి సమస్యలు లేవని కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ క్లీన్చిట్ ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్�
సిరిసిల్లలో ఇటీవల హత్యకు గురైన నేత కార్మికుడు వెంగల వెంకటేశం కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక వ్యూహాత్మకంగా.. పకడ్బందీగా ప్లాన్తో హత్య చేసిన విధానం, ఆపై ఏమీ ఎరగనట్టు ప్లే చేసిన డ్రామాల�
సిరిసిల్ల జిల్లాలో హత్య, శవ రాజకీయాలను ప్రజలు సహించరని, నేత కార్మికుడు వెంగల వెంకటేశం హత్య కేసులో నిందితుడితో పాటు సూత్రధారులను, పాత్రదారులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని బీఆర్ఎస్ జి�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీల హత్యా రాజకీయాలను ప్రజలు సహించరని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట ఆగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య ఘటన తో అత్యా రాజకీయాలు వెలుగులోకి
Sircilla | సిరిసిల్లలో రాజకీయ ఆరోపణల మధ్య చోటుచేసుకున్న నేత కార్మికుడి మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఓ నేత కార్మికుడి హత్యను అడ్డుపెట్టుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ను ఇరికించేందుకు కుట్ర �
ఆటో కార్మికులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రోజంతా ఆటో నడుపుతూ కుటుంబాలను పోషించే వేలాది మంది ఆటో కార్మికులకు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థిత�
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకోవాలని సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.
National Handloom Day | దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించింది చరఖా. భారత జాతీయ పతాకంలో అశోకచక్రం కన్నా ముందుగా చరఖానే పొందుపరిచారంటే చేనేత ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నాడు విదేశీ వస్తు బహిష్కరణలోనూ కీలక ఆ
ఆగస్టు 23న సిరిసిల్లలో నిర్వహించనున్న CITU అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభను విజయవంతం చేయాలని సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపు