వివాదాస్పద సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా వ్యవహారశైలిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరిసిల్లలో బుధవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రొటోకాల్ను పాటించకపోవడంతోపాటు కాంగ్రెస్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు (Urea) యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా అంటే రైతులకు వ్యథగా మారింది. ఉదయాన్నే సింగల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు.
KTR | సిరిసిల్లలోని జేఎన్టీయూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమ్మెను కార్మికులు విరమించారు. 15 రోజుల క్రితం యాజమానులు కార్మికులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లకు కూలీ పెంచ�
బ్యాక్ బిల్లింగ్ పేరుతో పవర్లూమ్ పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ తొలగించడాన్నీ నిరసిస్తూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు ఆసాములు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై రాస్తా
వర్షాలు, వరదలతో జిల్లా లో సెస్ సంస్థకు సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
భారీ వర్షాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులకు సర్కారు అండగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. వారు ఎదురొంటున్న ఆర్థిక సమస్యలను పరిషరించేందుకు చొరవ తీసుకోవాలని వి
సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. పవ�
రాష్ట్రంలో రైతులకు యూరియా (Urea) తిప్పలు తప్పడం లేదు. పొద్దున్నే పొలంకాడికి పోవాల్సిన అన్నదాతలు చేతిలో గొడుగు, సద్ది, పాసు పుస్తకాలు పట్టుకుని సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎండా, వాన లెక్కచేయకుండ�