ఆదిలాబాద్ జిల్లాలో పత్తిరైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకునేందుకు సిరిసిల్ల నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జిల్లా సరిహద్దు మండలమైన కమ్మర్పల్లి వద్ద మాజీమంత�
సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఆమె బుధవారం పరిశీలించారు. చె
నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందకు అష్టకష్టాలు పడేది. వైకుంఠధామాలు లేక.. ఉన్నా వసతులు లేక ఇబ్బందులు పడేది. సిరిసిల్ల మానేరు నది తీరాన శ్మశాన వాటిక నిర్మించాలని నాలుగు దశాబ
ఏజెంట్ మోసంతో గల్ఫ్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాకు చెందిన బాలసాని గౌరయ్య అలియాస్ సతీష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రత్యేక చొరవతో ఇంటికి చేరుకున్నారు.
సిరిసిల్ల పట్టణం అస్తవ్యస్తంగా మారింది. బల్దియా అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో అధ్వానంగా తయారైంది. ఓ వైపు పారిశుధ్య లోపంతో సతమతమవుతున్న జిల్లా కేంద్రంలో కొద్దిరోజులుగా రోడ్లపై తిరుగుతున్న పశువ�
Sircilla | సిరిసిల్ల మానేరువాగులోని చెక్ డ్యాంలు, పరిసర ప్రాంతం దావత్ లకు కేంద్రంగా మారింది. చెక్ డ్యాం ప్రాంతంలో మద్యం సేవిస్తూ.. పార్టీలు చేసుకుంటున్నారు. బహిరంగంగా మద్యం సేవించి పార్టీలు చేసుకుంటున్నా పోలీ�
Kamareddy | తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెకు చెందిన యువకుడు మేకల అఖిల్ యాదవ్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర సన్మానించారు. కామారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా పట్టుకోవడంలో సహకరించిన దేశాయిప�
నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్న సిరిసిల్ల (Sircilla) కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యేతో పంచాయితీ, హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో కరెక్టర్ను టీఆర్ అండ్
తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు.
వివాదాస్పద సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా వ్యవహారశైలిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరిసిల్లలో బుధవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రొటోకాల్ను పాటించకపోవడంతోపాటు కాంగ్రెస్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు (Urea) యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా అంటే రైతులకు వ్యథగా మారింది. ఉదయాన్నే సింగల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు.