Sircilla | సిరిసిల్ల మానేరువాగులోని చెక్ డ్యాంలు, పరిసర ప్రాంతం దావత్ లకు కేంద్రంగా మారింది. చెక్ డ్యాం ప్రాంతంలో మద్యం సేవిస్తూ.. పార్టీలు చేసుకుంటున్నారు. బహిరంగంగా మద్యం సేవించి పార్టీలు చేసుకుంటున్నా పోలీ�
Kamareddy | తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెకు చెందిన యువకుడు మేకల అఖిల్ యాదవ్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర సన్మానించారు. కామారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా పట్టుకోవడంలో సహకరించిన దేశాయిప�
నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్న సిరిసిల్ల (Sircilla) కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యేతో పంచాయితీ, హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో కరెక్టర్ను టీఆర్ అండ్
తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు.
వివాదాస్పద సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా వ్యవహారశైలిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరిసిల్లలో బుధవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రొటోకాల్ను పాటించకపోవడంతోపాటు కాంగ్రెస్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు (Urea) యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా అంటే రైతులకు వ్యథగా మారింది. ఉదయాన్నే సింగల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు.
KTR | సిరిసిల్లలోని జేఎన్టీయూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమ్మెను కార్మికులు విరమించారు. 15 రోజుల క్రితం యాజమానులు కార్మికులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లకు కూలీ పెంచ�
బ్యాక్ బిల్లింగ్ పేరుతో పవర్లూమ్ పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ తొలగించడాన్నీ నిరసిస్తూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు ఆసాములు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై రాస్తా
వర్షాలు, వరదలతో జిల్లా లో సెస్ సంస్థకు సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.