Suicide | ‘సర్' జాబితాలో తన పేరు లేదనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్ లంబగుండు ప్రాంతంలో చోటు చేసుకున్నది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)తో ఓటర్ల జాబితాలో ఉండే తప్పిదాలు ఈసారి సక్కబడతాయా అనే సందేహం ఓటర్లలో నెలకొంది. ఇప్పటివరకు ఉన్న ఓటర్ల జాబితాలో పేరు, ఫొ
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మొదలై ఈ నెల 24 నాటికి సంవత్సరం పూర్తయింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం దీన్ని ప్రారంభించింది.
ఎస్.ఐ.ఆర్.(SIR) పై అనుమానాలు ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను, బీఎల్వోగా నియమించిన ఏజెంట్లను అడిగి తెలుసుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూ భాషలో కూడా అందుబాటులో ఉంచాలని మైనార్టీ సంఘం రాష్�
: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని బీఎల్వోలకు కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా గురువారం నుండి ప్రారంభమైన ఓటరు �
SIR | రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ఓటర్ల ఇంటింటి సర్వే ప్రారంభం కానున్నది. ఓటర్ల సమగ్ర వివరాల సేకరణ, మ్యాపింగ్ ప్రక్రియకు అధికారికంగా తెరలేవనున్నది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు స
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హకు దుర్వినియోగం కా కుండా ఉండాలన్నా, పారదర్శకంగా ఎన్నికలు జరుగాలన్నా ‘ఒక దేశం.. ఒక పౌరుడు.. ఒకే ఓటు’ అనే సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీఆర్ఎస్ డిమాండ్�
ఎస్.ఐ.ఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ భూఖ్య హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశం�
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీబీనగర్ మండలంలోని 46 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను (బీఎల్వోలు) నియమించినట్లు తహసీల్దార్ శ్యాంసుందర్ �
రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హకు కలిగి ఉన్న వారిని గుర్తించి, ఫిల్టర్ చేసే సాంకేతిక వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులో లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయ స్టేట్ లెవెల్ ట్రైనింగ్ నోడల
KTR | రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా ప్రభుత్వం నడువడం లేదని, కేవలం మాఫియా మాత్రమే రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర నలుమూలలా ఎవరిని కదిలించినా కాంగ్రెస్ అర�