ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను బీఎల్ఓలు, అధికారులు సమిష్టిగా పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం పట్టణ శివారులోని నందిపాడులో ఇంటింటి సర్వేను పరిశీలించి పలు సూచనలు చ
Former MLA Chittem | ఓటరు జాబితాలో ఖచ్చితత్వాన్ని పెంచి, అర్హులైన పౌరుల పేర్లు మాత్రమే నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
KTR | ఎస్.ఐ.ఆర్ (SIR) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరపున బీఎల్ఏలను సమన్వయం చేయడం కోసం కేటీఆర్ ప్రత్యేక సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (SIR) ని ప్రకటించారు.
ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపగల్ మండల BRS నాయకులు, కార్యకర్తలతో మండల కేంద్రంలో శుక్రవారం SIR సమావేశం నిర్వహించ�
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వివరాల సేకరణ వేగవంతం చేస్తున
నగరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గందరగోళంలో సాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు పంపిణీ రాష్ట్ర సగటు పంపిణీ 60 శాతానికి పైగా ఉంటే.. అత్యధిక ఓటర్లు, డివిజన్లు ఉన్న రాజధాని నగరంలో మాత్ర�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జరిగే సర్వేలో అర్హత కలిగి ఉన్న ఒక్క ఓటరు ఓటు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉందని బూర్గంపహాడ్ డిప్యూటీ తాసీల్దార్ �
కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ కిట్ పథకం స్ఫూర్తితోనే తమిళనాడు సీఎం విజయ్ సర్కార్ దవాఖానలో ప
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), ఎన్నికల సంఘం వివక్షాపూరిత వైఖరిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్కు 23 ప్రతిపక్ష పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ ఉమ్మడి లేఖ రాశారు.
Jairam Ramesh: 23 విపక్ష పార్టీలు ఇవాళ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు లేఖ రాశాయి. వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న సర్ ప్రక్రియతో పాటు ఎన్నికల సంఘం పాత్ర, ఎన్నికలకు సంబంధించిన సమస్యల గురించి ఆ
DK Shivakumar: కర్నాటకలో ఇవాళ్టి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు సీఎం డీకే శివకుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఓటు హక్కును కోల్పోతే.. ప్రభుత్వం �
మాల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బ తి శ్రీకృష్ణ డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్లో వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ(సర్) సందర్భంగా తన పేరును ఓటర్ల జాబితా నుండి తొలగించడంతో తన పాస్పోర్ట్ పునరుద్ధరణ(రెన్యువల్) నిలిచిపోయిందని ది టెలిగ్రాఫ్ వార్తాపత్రిక మాజీ ఎడిటర్ ఆ�
Ala Venkateshwar Reddy | ఓటర్ల సవరణ జాబితాలో గ్రామానికి చెందిన ఏ ఒక్క ఓటరు నమోదు తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.
ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి, నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, చుక్కలు తప్పిపోయిన వారిని రెండు రోజుల్లో గుర్తించి చుక్కల మందు వేయాలని కలెక్టర్ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆరోగ్యశాఖ �