సింగరేణి సంస్థ నికర వాస్తవ లాభాల్లో నుంచి కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం శ్రీరాంపూర్ ఆర్కే న్యూటెక్పై ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమ�
మహిళా సాధికారత దిశగా సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లను నియమించాలని నిర్ణయించింది. ఔత్సాహిక మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
సింగరేణి సంస్థ యాజమాన్యం భూ నిర్వాసితులకు అందించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కాజేసేందుకు కొంతమంది ‘నకిలీ’లు బయలుదేరారు. తప్పుడు పత్రాలు సృష్టించి తాము కూడా నిర్వాసితులమే అంటూ తెరపైకి వస్తున్నారు.
వ్యాపార విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున విద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పుతున్న సింగరేణి సంస్థ తాజాగా రాష్ట్రంలోనే తొలి పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రామగుండం -1 ఏరియ
సింగరేణి సంస్థలో సివిల్ అధికారులు అక్రమ పద్ధతుల్లో కాంట్రాక్టు కార్మికులను నియమించడంపై ఆగ్రహిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్టు కార్మికులు శు�
ఇతర రాష్ర్టాల్లో బొగ్గు బ్లాకులతోపాటు ఇతర ఖనిజ గనులను సాధించుకొని జాతీయస్థాయిలో సింగరేణి సంస్థ ఎదుగుతోందని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప�
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ బంగ్లోస్లో జీఎం స్థాయి అధికారుల కోసం నూతనంగా నిర్మించిన 14 ఎంఏ టైప్ నివాస గృహ సముదాయాన్ని సంస్థ సీఎండీ బలరాం శనివారం ప్రారంభించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం డైర
సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్కు మరో పురస్కారం వరించింది. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ వారు ప్రతిష్ఠాత్మక ఫెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ (ఐఐఐఈ) పురస్కారాన్ని ప్రక�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులకు పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) ఇంకా అందలేదు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోలిండియా తన సిబ్బందికి పీఆర్పీ ఇచ్చినా సింగరేణి మాత్రం ఇంతవరకు చెల్లి
భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి సంస్థ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ‘సింగరేణి నీటి బిందువు.. జల సింధువు’ అనే కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. సింగరేణి వ్యాప్తంగా 50 మినీ చెరువులను ఏర్పాటు చేయను�
సింగరేణి సంస్థను బొగ్గు టెండర్ల నుంచి మినహాయించాలని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మైన్స్ మినరల్స్ డ�
సింగరేణిలో ఇప్పటికే గనులను వేలం వేస్తుండగా, తాజాగా మరో కుట్రకు తెరలేచింది. సంస్థలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ వింగ్ (రక్షణ విభాగం), మెడికల్ వింగ్ (వైద్య విభాగం)ను ప్రైవేట్వ్యక్తుల చేతుల్లో పెట్టేందుక�
సమష్టిగా పనిచేసి సింగరేణి ఉన్నతికి మరింత కృషి చేద్దామని సీఎండీ ఎన్ బలరామ్ అన్నారు. ముఖ్యం గా ఉద్యోగుల్లో క్రమ శిక్షణ, సయపాలన పెంచడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతలు పెరిగే అవకాశముందన్నారు.
తెలంగాణపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. సాక్షాత్తూ సీఎం హోదాలో స్వరాష్ట్రంపై ఆయన విషం చిమ్మారు. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం’ అని ఆయన పేర్కొన్న�
అటు అభివృద్ధిలోనూ, ఇటు కార్మికుల సంక్షేమంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ఆంధ్రా పాలనలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ బొగ్గు ఉత్పాదన సంస్థ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎ