సింగరేణిలో ఇప్పటికే గనులను వేలం వేస్తుండగా, తాజాగా మరో కుట్రకు తెరలేచింది. సంస్థలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ వింగ్ (రక్షణ విభాగం), మెడికల్ వింగ్ (వైద్య విభాగం)ను ప్రైవేట్వ్యక్తుల చేతుల్లో పెట్టేందుక�
సమష్టిగా పనిచేసి సింగరేణి ఉన్నతికి మరింత కృషి చేద్దామని సీఎండీ ఎన్ బలరామ్ అన్నారు. ముఖ్యం గా ఉద్యోగుల్లో క్రమ శిక్షణ, సయపాలన పెంచడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతలు పెరిగే అవకాశముందన్నారు.
తెలంగాణపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. సాక్షాత్తూ సీఎం హోదాలో స్వరాష్ట్రంపై ఆయన విషం చిమ్మారు. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం’ అని ఆయన పేర్కొన్న�
అటు అభివృద్ధిలోనూ, ఇటు కార్మికుల సంక్షేమంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ఆంధ్రా పాలనలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ బొగ్గు ఉత్పాదన సంస్థ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎ
తెలంగాణ మణి కిరీటం, నల్ల బంగారు మాగాణి సింగరేణి సంస్థ ఆవిర్భవించి 135 వసంతాలు పూర్తి చేసుకొని 136వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సంస్థ పరిధిలో మరో 100 సంవత్సరాలకు పైగా బొగ్గు ఉత్పత్తికి అవకాశాలున్నాయి.
సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు శుక్రవారం శ్రీరాంపూర్ ఓసీపీపై కార్మికుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గోమాస ప్రకాశ్, నాయకులు సబ్లు ప్రేమ్కుమార్, మిడివె
సింగరేణి సంస్థ గడిచిన ఏడు నెలల కాలంలో గత ఏడాదితో పోలిస్తే రూ.వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ లాభాలు గడించి ముందుకు దూసుకెళ్తున్నది. తొలుత బొగ్గు ఉత్పత్తికి కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ వర్షాలు, వరదలు తగ్గు
సింగరేణి సం స్థ వ్యాప్తంగా మూడు రీజియన్లలో కొత్తగూడెం రీజియన్ బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉంది. 40 శాతానికి పైగా కొత్తగూడెం రీజియన్ నుంచే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.