సింగరేణి సంస్థలో నికర లాభాలపై 33 శాతం వాటా చెల్లించాలని, సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సి�
సింగరేణి సంస్థకు వచ్చిన లాభం రూ.4,701 కోట్లు. దానిలో రూ.2,283 కోట్లను మినహాయించి, రూ.2,412 కోట్లలో నుంచే 33 శాతం వాటా ప్రకటించారు. మునుపెన్నడూ లాభంలో సగం పక్కన పెట్టి మిగతా సగంలో వాటా ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో చేయ
రామగుండంలో కొత్తగా నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్ప్లాంట్ విషయంలో జాయింట్ వెంచర్ విధానానికే రాష్ట్ర సర్కారు సై అన్నది. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు ఎంతగా వ్యతిరేకించినా సింగరేణి సంస్థతో జట్టు
సింగరేణి సంస్థ 2023-24లో రూ.4,701 కోట్ల లాభాలు ఆర్జించిందని, కానీ ప్రభుత్వం రూ.2,412 కోట్లకు పరిమితం చేసి అందులో 33 శాతం వాటా మాత్రమే కార్మికులకు ఇచ్చి వారి పొట్టగొట్టిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శ�
సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఐదు జాతీయ కార్మిక సంఘాల నేతలు నిర్ణయించా రు. తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కొత్త బ్లాక్లను దకించుకొని బొగ్గు ఉత్పత్త�
సింగరేణి సంస్థలో పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ ఎన్.బలరాంనాయక్ పేర్కొన్నారు. ఇందుకోసం సంస్థ సమీప గ్రామాలు, మైన్లు, డిపార్ట్మెంట్లు, ఓబీ డంపుల్లో విరివిగా మొక్కలు నాటుతున్నట్లు
సింగరేణి సంస్థలో జరిగిన పీఎఫ్ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంస్థ ఇచ్చిన కాంట్రాక్ట్(వర్క్ ఆర్డర్)ను పట్టించుకోకుండా ప్రసాద్ సుశీ హైటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికుల ప్�
మైనింగ్ కార్యకలాపాలను విస్తరించే విషయంలోనూ, నిర్వాసితులకు న్యాయం చేసే అంశంలోనూ సింగరేణి సంస్థ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తుంటుంది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆమోదం తీసుకున్న తరువా
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దసంస్థ అయిన సింగరేణిలో ఉద్యోగులతోపాటు ఓపెన్కాస్టుల్లో పనిచేస్తున్న ఆఫ్ లోడింగ్ కార్మికుల పాత్ర కూడా ఎంతో చెప్పుకోదగినది. సింగరేణి సంస్థ సాధిస్తున్న లాభాల్లో వీరి చెమట �
సింగరేణి సంస్థలో 272 ఖాళీల భర్తీకి రెండ్రోజులపాటు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆదివారం సజావుగా ముగిశాయి. శనివారం మూడు షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షలకు 11,724 మంది దరఖాస్తు చేసుకోగా 7,073 మంది, ఆదివారం
రాష్ట్రంలో సిరులు కురిపించే బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో భద్రా
సింగరేణి సంస్థ కోసం కష్టపడి పనిచేసే కార్మికుల సంక్షేమానికి సంస్థ పెద్దపీట వేస్తున్నది. దసరా, దీపావళి బోనస్లు, లాభాల్లో వాటాలు ఇలా చెప్పుకుంటూ పోతే కోల్ మైనింగ్లో దేశంలో ఏ సంస్థ కల్పించనన్ని సదుపాయాల�
బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించకపోవడం వల్ల ఉద్యోగుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని భూపాలపల్లి టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య అన్నారు.
సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడమే కాకుండా అందరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు తానే స్వయంగా 18 వేలకు పైగా మొక్కలు నాటి, తెలంగాణలోని ఆరు జిల్లాలో 35 చిన్న అడవులను సృష్టించినందుకు గుర్తింప�