తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతున్నది. ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ చెల్లిస్తున్నారు. పన్నులు చెల్లించకముందు ఉన్న లాభాలను మూడేండ్ల సగట
సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రక్రియను జూన్లో జరుపుకోవచ్చని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణపై సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి బొ గ్గు ఉత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నది. మరో 11 రోజు ల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 67మిలియన్ టన్�
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయించాలని సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరాం ఏరియాల జీఎంలను ఆదేశించారు.