ఆర్అండ్ఆర్ ప్రత్యేకాధికారి అయిన మంథని ఆర్డీవో హనుమానాయక్కు సింగరేణి సంస్థ గతేడాది మార్చిలో ఏడాదికి 4,80,000 అద్దెతో ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. అయితే, ఆ వాహనం కొద్ది రోజులే కనిపించింది.
సింగరేణి సంస్థ ఉద్యోగుల సమాచారానికి, సేవలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నందుకు గుర్తింపుగా కంప్యూటర్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఐటీ సేవల కంపెనీగా సింగరేణికి అవ
సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో బొగ్గు గనులను చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. దక్షిణాఫ్రికా, మొజాంబిక్, బోట్స్వానా, జింబాబ్వే, నైజీరియా, ట
సింగరేణి సంస్థలో సమ్మెలపై మరో ఆరు నెలలు నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వీ బుధవారం జీవో విడుదల చేశారు.
నూతనంగా ఏర్పాటు కాబోయే ఉపరితల గనిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తిరుగుతున్న దళారుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఇల్లెందు ఏరియా జీఎం జాన్ ఆనంద్ అన్నారు. ఆదివారం జీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఉపముఖ్యమంత్రిగా తాను రాష్ర్టాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక, విద్యుత్తు, ప్రణాళిక వంటి మూడు శాఖలను నిర్వహిస్తున్నానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో అనేక రకాలైన ప్రణాళికల రూపకల్పనలో, విధానప
సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాలకు విడుదలైన నోటిఫికేషన్లో హుస్నాబాద్ ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని నిరుద్యోగులు ఎం నరేశ్, జే తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 485 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆ సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ నాయక్ను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
సింగరేణి సంస్థ కొత్తగా చేపట్టనున్న గనుల కోసం పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్లాల్ మీనా హామీ ఇచ్చారు. సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని, ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలి�
సింగరేణి సంస్థ ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు సింగరేణీయులంతా అంకితభావంతో పనిచేద్దామని, ప్రతి ఒక్క రోజును విలువైనదిగా భావ�
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు సంక్షేమం విషయంలో కూడా దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉందని సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరాం అన్నారు. శనివారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థాని�
లారీల్లో నిరంతరం బొగ్గు రవాణాతో ప్రమాదాలు చోటు చేసుకోవడం.. తరలింపునకు ఎక్కువ సమయం పడుతుండడం.. నిత్యం రవాణాతో ప్రధాన రహదారులు దెబ్బతినడం.. రోడ్లపై అక్కడక్కడ బొగ్గు పెళ్లలు, దుమ్ము పడడం వల్ల వాహనదారులకు ఇబ్
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అవసరమైన వాటిని అందిస్తూ సింగరేణి సంస్థకు కొత్తగూడెం కార్పొరేట్ మెయిన్ వర్క్షాప్ వెన్నెముకగా నిలిచింది. 85 యేండ్లుగా తన సేవలను కొనసాగిస్తున్నది.
సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ జియో మైన్టెక్ ‘గ్లోబల్ రెయిన్బో’ అవార్డు అందుకున్నది. ఆ సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం కూడా ఉత్తమ డైరెక్టర్, కార్పొరేట్ మేనేజ్మెంట్, ఇన్నోవేటివ్ లీడర్షిప
సింగరేణి సంస్థ పర్యావరణహిత చర్యగా 224 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లను అతితక్కువ సేమయంలో నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని కూడా ప్రారంభించినందుకు జాతీయస్థాయిలో మరో అవార్డును సాధించింద�