కీలక మైనింగ్ రంగంలో ప్రవేశించాలని తహతహలాడుతున్న సింగరేణి సంస్థ తొలి అడుగేసింది. కర్ణాటకలో గల దేవదుర్గ్లోని బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ పొందింది.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పనులు అక్టోబర్ వరకు పూర్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు.
సింగరేణి భూనిర్వాసిత గ్రామాలైన పెద్దంపేట, మంగళపల్లె గ్రామాల ప్రజలకు రామగిరి మండల రెవెన్యూ శాఖ అధికారులు కులం, ఆదాయం, నివాసం ఓబీసీ సర్టిఫికెట్ల జారీని నిలిపివేశారు.
Singareni | కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయింది.
సింగరేణి సంస్థ 2025-26 వార్షిక సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. 2024-25లో 700 లక్షల టన్నులు నిర్ణయించగా, ఈసారి 11 ఏరియాల్లో 720 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో 22 భ�
సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్నది. అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే అధనంగా వెయ్యికోట్లకు పైగా లాభాలు గడించినట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన యువకుడు తన పత్తి చేనులో పూడ్చిపెట్టాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
సింగరేణి తీరు అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణ కొంగుబంగారంగా వెలుగులీనిన సంస్థలో పాలన గాడి తప్పుతున్నది. ‘కార్మికులకు ఇది చేస్తాం.. అది చేస్తాం అని’ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రభుత్వాలు, సంఘాలు పాతరవే
సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరం లాభాల వాటా 33 శాతాన్ని సోమవారం కార్మికులకు పంపిణీ చేసింది. రూ.796.05 కోట్ల లాభాల వాటా పంపిణీ చేస్తున్నట్టు సర్క్యులర్లో పేర్కొన్న యాజమాన్యం.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధిం�
కాలం ఏదైనా.. పగటి ఉష్ణోగ్రతలు పగబట్టినట్టు పెరుగుతున్నాయి. వేసవిలో అయితే నిప్పుల కొలిమే! ముఖ్యంగా తన గర్భంలో నల్లబంగారం దాచుకున్న సింగరేణి ప్రాంతంలో ఉష్ణతాపం పాశుపతాస్త్రం కన్నా తీవ్రంగా ఉంటుంది.
సింగరేణి సంస్థ గణనీయమైన బొగ్గు ఉత్పత్తిని సాధించి లాభాల బాటలో పయనిస్తున్నా.. ఉపరితల గనిలో భూములు కోల్పోయిన నిర్వాసితులు మాత్రం కోయగూడెం ఉపరితల గని-2(కేవోసీ)లో టార్బల్ కట్టే కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీ�
సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలు రూ.4,701 కోట్లలో 33 శాతం వాటా రూ.1,551 కోట్లు కార్మికులకు చెల్లించాలని, లేదంటే దశలవారీ ఆందోళనలు చేస్తామని టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారు.