సింగరేణి సంస్థకు ఉద్యోగులు వెన్నెముకలాంటి వారని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే సింగరేణి సంస్థలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, ప్రచార కార్యదర్శి వీరస్వామి ఆరోపించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్
సుస్థిర మైనింగ్లో సింగరేణి సంస్థ మరో మైలురాయిని అధిగమించింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ -2 ఓపెన్కాస్ట్ గని మూసివేతలో కేంద్ర బొగ్గుశాఖ నిబంధనలను సంస్థ విజయవంతంగా అమలు చేసింది. ఈ గని మూసివేతలో పర్యా
సింగరేణి సంస్థ నిర్వీర్యానికి సీఎం రేవంత్ కుట్ర పన్నుతున్నాడని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఫలితంగా సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.
సింగరేణి సంస్థను ఉన్నతస్థాయిలో నిలిపిన వ్యక్తి బలరామ్ అని విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అభిప్రాయపడ్డారు. చాలామంది తనను ఆదర్శంగా తీసుకుంటుండగా, తాను మాత్రం బలరామ్ను ఆదర్శంగా తీసు�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సింగరేణి సంస్థలో ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. గ్యాస్ సక్రమంగా సరఫరా లేకపోవడం కారణంగా కార్మిక కుటుంబాలతోపాటు కార్మికులు పనిచేసే కోల్మైన్స్, వర�
కోయగూడెం ఉపరితల గని (కేవోసీ)లో ప్రతిరోజూ మూడువేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. నాణ్యమైన బొగ్గును వేరుచేయగా ‘అన్గ్రేడ్ బొగ్గు’ నిల్వలు కొండలను తలపిస్తూ పేరుకుపోయాయి. రెండు మూడు నెలలుగా ఇదే పరిస్థ�
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంల�
సింగరేణి సంస్థలో జరిగిన బొగ్గు కుంభకోణం వివరాలు బయటపెట్టాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె తెలంగాణభవన్లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు.