గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, కార్మిక సంఘాలు చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తాను మాట్లాడుతున్నది రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనన్నది మరిచిపోయి.. పీసీసీ అధ్యక్షుడిగా గాంధీ భవన్లో మాట్లాడుతున్నాననుకొని ఫక్తు రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేస్�
సింగరేణిని దేశంలో అగ్రగామి సంస్థగా నిలపడానికి కృషిచేస్తామని సింగరేణి నూతన సీఎండీ ఎన్ బలరాం చెప్పారు. కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు థర్మల్, సోలార్ విద్యుత్తును మరింతగా విస్తరింపజేస్తామని తెల
దేశవ్యాప్త బొగ్గు, లోహ గనులకు సంబంధించిన రెస్యూ జట్లకు జాతీయస్థాయిలో నిర్వహించే వార్షిక పోటీలకు పదేండ్ల తర్వాత సింగరేణి కాలరీస్ మరోమారు ఆతిథ్యం ఇవ్వబోతున్నది.
సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 మెగావాట్లకు చేరుకోవాలని, మొదటి దశలో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ ఛై�
ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేసింది. ఒకే రోజు రెండు ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు తీసుకున్నది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్తో పరస్పర ఒ ప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ద్వారా ఉస్మానియ
సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రం వ్యవహారం. తెలంగాణతోపాటు దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి విషయంలో కేంద్రం ప్రకటన నివ్వెరపోయేలా చేసింది.
దశాబ్దాలుగా దేశ సేవకు అంకితమై పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీకి మరో వందేండ్లకుపైగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆకాంక్షించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4 నెలలు కీలకమైనవని, ప్రతిరోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. అదే స్థాయిలో రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు.