ఎన్విరో ఎక్స్లెన్స్ కౌన్సిల్ ప్రశంసలు పర్యావరణహిత చర్యలకు రెండు జాతీయ అవార్డులు ప్రదానం హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టీపీపీ) అవలంబిస్తున్న పర్యావరణహిత చర�
సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల పరీక్షా ఫలితాల నిరీక్షణకు తెరపడింది. ఈ నియామకాలపై కొందరు పలు రకాల అభ్యంతరాలతో హైకోర్టులో కేసువేయడంతో ఫలితాల విడుదల నిలిపివేయగా, సీఎం కేసీఆర్ ఆదేశాలు, సంస్థ సీఎ�
కార్మికుల సమ్మెపై పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలపై ఆగ్రహం ఇతర రాష్ర్టాలకు మినహాయింపుతో న్యాయం తెలంగాణపై వివక్ష అంటూ మండిపాటు నోరెత్తని రాష్ట్ర బీ�
సింగరేణి మరోసారి శ్రమజీవుల సంబురాల గనిగా మారిపోయింది. సంస్థ లాభాలలో 29 శాతాన్ని కార్మికులకు బోనస్గా అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనిని గని కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దసర�
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉత్పత్తిలో సింగరేణి భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కంపెనీ సీఎండీ శ్రీధర్
ఈ ఏప్రిల్-జూలైలో రూ.800 కోట్ల లాభాలు 72% వృద్ధితో రూ.8,180 కోట్లకు టర్నోవర్ హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి సింగరేణి భారీ లాభాలతో శుభారంభం పలికింది. ఏప్రిల్-జూలైలో ఏకంగా రూ.800 కోట్ల లాభ