సింగరేణి సంస్థకు చెందిన కర్ణాటకలోని దేవదుర్గ బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాయచూరు జిల్లాలోని హట్టి, యూటీ బంగారం గనులను డిప�
అమెరికా పర్యటనపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లకముందే ఆయన స్థాయికి తగ్గట్టుగా విదేశీ పర్యటన లేదని, అందుకే అనుమతులు ఇవ్వట్లేదన�
మారు పేర్లు, విజిలెన్స్ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికులు చేపట్టిన ఆమరణ దీక్షలు ఆదివారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సింగ�
సింగరేణి సంస్థకు రెండు కొత్త బ్లాకులు లభించడం సంతోషదాయకమని, రానున్న రోజుల్లో మరికొన్ని గనుల సాధనతో నూతన జవసత్వాలు సంతరించుకొని రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తగినంత బొగ్గును అందిస్తూ దేశ సేవకు పునరంకితం అ
Singareni Collieries | ‘సురక్షితంగా ఒక్క ప్రమాదం కూడా జరుగకుండా, ఒక బొగ్గు పెళ్ల, మట్టిగడ్డ కూడా పడకుండా బొగ్గు తీస్తాం’ ఇది సింగరేణి సంస్థలో కోట్లాది రూపాయల నిధుల ఖర్చుతో అత్యంత భారీ టెక్నాలజీతో అడ్రియాల లాంగ్వాల్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2025-26 సంవత్సరానికి ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి శనివారం సర్కులర్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ శనివారం నుండ�
సహజంగా మంత్రులు, అధికారులు కొత్తగా బాధ్యతలు చేపట్టాక ఒకట్రెండు ఫైళ్లపై సంతకాలు చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం ద్వారా సదరు వ్యక్తి అధికారికంగా ఆ శాఖకు నేతృత్వం వహిస్తున్నట్టు భావిస్తారు. ఇటీవల మంత్రిగా బాధ్య�
సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని నూతన సీఎస్ రామకృష్ణారావును సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ కోరారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సచివాలయంలో సీఎస్ను కలిసి శుభాకాంక్
మనిషిని మనిషిగా, మానవతా విలువలు కలిగిన మంచి వాడిగా తీర్చిదిద్దేందుకు పండుగలు దోహదం చేస్తాయని కొత్తగూడెం సింగరేణి కాలరీస్ పివికే పై 5ఇంక్లైన్ గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు.
సింగరేణిలో (Singareni) 2021 జూలై 1 నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల సవరించిన పెన్షన్ను చెల్లించకుండా నిలిపివేశారు. పదో వేజ్ బోర్డుకు సంబంధించిన వేతనాల పెన్షన్లు మాత్రమే ఇంతకాలం చెల్లిస్తూ వస్తున్న సింగరేణి యాజమా�
ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి నిధులిస్తే.. తెలంగాణకు (మీకు) వచ్చిన ఇబ్బందేమిటి? అని కేంద్ర గనుల శాఖ మం త్రి కిషన్రెడ్డి నిలదీశారు. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసు అని పేర్కొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో సింగరేణి (Singareni) ఓపెన్ కాస్ట్లో బొగ్గు (Coal) ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ (Open cast) కేటీకే (KTK) 2, 3 గనుల్లో 7,025 టన్నుల బోగ్గుఉత్పత్తిక�