సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని నూతన సీఎస్ రామకృష్ణారావును సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ కోరారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సచివాలయంలో సీఎస్ను కలిసి శుభాకాంక్
మనిషిని మనిషిగా, మానవతా విలువలు కలిగిన మంచి వాడిగా తీర్చిదిద్దేందుకు పండుగలు దోహదం చేస్తాయని కొత్తగూడెం సింగరేణి కాలరీస్ పివికే పై 5ఇంక్లైన్ గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు.
సింగరేణిలో (Singareni) 2021 జూలై 1 నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల సవరించిన పెన్షన్ను చెల్లించకుండా నిలిపివేశారు. పదో వేజ్ బోర్డుకు సంబంధించిన వేతనాల పెన్షన్లు మాత్రమే ఇంతకాలం చెల్లిస్తూ వస్తున్న సింగరేణి యాజమా�
ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి నిధులిస్తే.. తెలంగాణకు (మీకు) వచ్చిన ఇబ్బందేమిటి? అని కేంద్ర గనుల శాఖ మం త్రి కిషన్రెడ్డి నిలదీశారు. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసు అని పేర్కొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో సింగరేణి (Singareni) ఓపెన్ కాస్ట్లో బొగ్గు (Coal) ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ (Open cast) కేటీకే (KTK) 2, 3 గనుల్లో 7,025 టన్నుల బోగ్గుఉత్పత్తిక�
క్రీడలను ప్రోత్సహిస్తున్న సింగరేణి యాజమాన్యం మణుగూరులో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసం రెండు సింథటిక్ కోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు -మణుగూరు రూరల్, జనవరి 23: ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు క
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత�
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 3,498 కొలువులు 12,553 మందికి కారుణ్య, వారసత్వ ఉద్యోగాలు కొత్త కొలువుల భర్తీ కొనసాగుతుంది: సీఎండీ శ్రీధర్ హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావం తర్వాత బొగ్గ
స్వరాష్ట్రంలో పరుగులు తీస్తున్న సంస్థ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రగతి కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధిలో అగ్రగామిగా.. నేడు సింగరేణి 101వ ఆవిర్భావం దినం గోదావరిఖని, డిసెంబర్ 22: సిరులవేణి సింగరేణి.. ఊహ
కార్మికుల సమ్మెపై పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలపై ఆగ్రహం ఇతర రాష్ర్టాలకు మినహాయింపుతో న్యాయం తెలంగాణపై వివక్ష అంటూ మండిపాటు నోరెత్తని రాష్ట్ర బీ�
నినదించిన కార్మిక సంఘాలు భూపాలపల్లిలో అఖిలపక్ష నాయకుల ధర్నా భూపాలపల్లి, డిసెంబర్ 9 : జేఏసీ పిలుపు మేరకు మొదటి రోజు గురువారం భూపాలపల్లి బొగ్గు గనుల్లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంభిస�
ఆపండి వేలం ఆ నాలుగు బ్లాకులు సింగరేణి సంస్థకే కేటాయించండి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు విద్యుత్తు కేంద్రాలకు సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరా వేలంతో వాటి అవసరాలపై తీవ్ర ప్�
ఏరియా జీఎంలకు సింగరేణి డైరెక్టర్ల ఆదేశం హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం మరింత విరివిగా యంత్రాలను వినియోగించాలని, వాటి పని గంటలను 14 నుంచి 18కి పెంచాలని సింగరేణి డై
మణుగూరు : ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 98.90లక్షల టన్నులకు గాను 88.52లక్షల టన్నులు 90శాతం ఉత్పత్తి సాధించిందని, ఓబీ వెలికితీతలో 109 శాతం సాధించి కంపెనీ వ్యాప్తంగా మణుగూరు ముందు స్థానంలో నిలిచిం�