మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని సీఅండ్ఎండీ శ్రీధర్ అన్నారు. సోమవారం ఆయన ఏరియా జీఎం జక్కం రమేశ్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏటా పెరుగుతున్న బొ�
మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సెప్టెంబర్ నెల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగ మించి102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం జక్కం రమేశ్ తెలిపారు. గురువారం మణుగూరు ఏరియా జీఎం కార్యాలయంలో జరిగి�
ఈ ఏప్రిల్-జూలైలో రూ.800 కోట్ల లాభాలు 72% వృద్ధితో రూ.8,180 కోట్లకు టర్నోవర్ హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి సింగరేణి భారీ లాభాలతో శుభారంభం పలికింది. ఏప్రిల్-జూలైలో ఏకంగా రూ.800 కోట్ల లాభ
హైదరాబాద్: కొవిడ్ -19 మహమ్మారి సమయంలో సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మొదటి నాలుగు నెలల్లో బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలో విపరీత వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుండి జూలై వరక�
భూ బదలాయింపునకు కేంద్రం అనుమతిహర్షం వ్యక్తంచేసిన సింగరేణి యాజమాన్యం హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ ఇతర రాష్ర్టాల్లో చేపడుతున్న మొట్టమొదటి బొగ్గుగని ‘నైనీ’కి అడ్డంకులు తొలగుతున్న�