వ్యాపార విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున విద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పుతున్న సింగరేణి సంస్థ తాజాగా రాష్ట్రంలోనే తొలి పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రామగుండం -1 ఏరియ
Rajivgandhi Civils Abhayahastham | ఇటీవల విడుదలై సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించేందుకు �
సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 18న(ఆదివారం) మెగా జాబ్మేళా నిర్వహించనున్నామని సీఎండీ ఎన్ బలరామ్ గురువారం వెల్లడించారు. 100 కంపెనీలు పాల్గొని మూడు వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన
సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్కు మరో పురస్కారం వరించింది. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ వారు ప్రతిష్ఠాత్మక ఫెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ (ఐఐఐఈ) పురస్కారాన్ని ప్రక�
నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభంతో సింగరేణి వ్యాపార విస్తరణలో తొలి అడుగు విజయవంతమయ్యిందని కంపెనీ సీఎండీ ఎన్ బలరామ్ అభిప్రాయపడ్డారు. నైనీ స్ఫూర్తితో ఇతర రాష్ర్టాలు, దేశాల్లో ఖనిజాల ఉత్పత్తికి తాము సన్నద్
అనేక అడ్డంకులు, అవాంతరాలు, అనుమతుల్లో జాప్యం. ఇలా మొత్తంగా 9 ఏండ్ల సింగరేణి సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. రాష్ట్రం బయట సంస్థ చేపట్టిన తొలి బొగ్గు గని ‘నైనీ’లో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నది.
సమష్టిగా పనిచేసి సింగరేణి ఉన్నతికి మరింత కృషి చేద్దామని సీఎండీ ఎన్ బలరామ్ అన్నారు. ముఖ్యం గా ఉద్యోగుల్లో క్రమ శిక్షణ, సయపాలన పెంచడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతలు పెరిగే అవకాశముందన్నారు.
సింగరేణి సంస్థలో అలసత్వాన్ని ఉపేక్షించబోమని, ఉద్యోగులు, కార్మికులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సీఎండీ ఎన్ బలరాం హెచ్చరించారు. సంస్థ ఉన్నతి కోసం శ్రమించే వారికే చోటు ఉంటుందని, నిర్లక్ష్యంగా వ్�
హైదరాబాద్ సింగేరేణి భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన సింగరేణి సందర్శకుల గ్యాలరీని శనివారం సీఎండీ ఎన్ బలరాం ప్రారంభించారు. సీఎండీ మాట్లాడుతూ.. మన రాజ్యాంగమే మన బలం.. అందరూ గౌరవించుకోవాలని కోరారు.
ఒడిశా రాష్ట్రంలోని నైనీ కోల్బ్లాక్కు అన్ని రకాల అనుమతులొచ్చాయని, జనవరి నుంచి ఈ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు.
Singareni | మరో ఐదు కొత్త బొగ్గు గనులను ప్రారంభించడానికి సిద్ధమైంది సింగరేణి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐదు బొగ్గు గనులను ప్రారంభించడానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం �
Singareni CMD Balaram | కార్మికుల రక్షణ కోసం అమలు చేస్తున్న నియమ నిబంధనలను పాటిస్తూ అందరూ కలిసి సురక్షిత సింగరేణిని ఆవిష్కరించే లక్ష్యంతో పనిచేస్తూ ఉత్పత్తిని సాధించాలని కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ పి
గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, కార్మిక సంఘాలు చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ప్రకటించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్(ఐఐఐఈ) సంస్థ అందించే ఫెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు-2024కు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ఎంపికయ్యారు.