మ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలి�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు కేసులో 45 రోజులపాటు రిమాండ్లో ఉన్న నిందితులు నందకుమార్, రామచంద్రభారతి గురువారం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిమిషాల వ్యవధిలోనే బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో న
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందని, అందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో 26న లేదా 28న విచారణకు హాజరు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు సిట్ జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుట ఈ నెల 25న హాజరుకావాలని న్యాయవాది పోగులకొండ ప్రతాప్గౌడ్ను హైకోర్టు ఆదేశించింది. సిట్ తనకు 41ఏ నోటీసు జారీ చేసిందని, అరెస్టు చేయకుండా సిట్కు ఆదే
బీజేపీ, కాంగ్రెస్.. పైకి బద్ద శత్రువులు. కానీ, వాటి ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు విలువలకు వలువలు వదిలేసి ఏకమయ్యాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో లింకులను తవ్వుతుంటే బయటపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక�
కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తే బెదిరేది లేదని, తప్పు చేయనప్పుడు ఎవరికీ లొంగేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక నిందితులతో సంబంధాలున్న తుషార్ కనిపించకపోవడంతో సైబరాబాద్ పోలీసులు లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ) జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జగ్గుస్వామికి సైతం ఎల్ఓసీ జారీ�
ఎమ్మెల్యేలకు ఎర కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట ఎందుకు హాజరు కాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన్ సంతోష్ (బీఎల్ సంతోష్)ను హైకోర్టు మంగళవార�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కరీంనగర్ అడ్వకేట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు వరుసగా రెండో రోజు విచారించారు. సోమవారం దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించిన �
గుమ్మడికాయల దొంగ.. అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది.. బీజేపీ నేతల తీరు. ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీవీ చర్చల్లో.. మీడియా సమావేశాలోల చెప్పుకొంటున్న ఆ పార్టీ నేతలు ..