టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపునకు ప్రోత్సహించిన బీజేపీ దూతలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఎమ్మెల్యేల ఎర కేసులో ‘విటమిన్ -ఎం’ (డబ్బులు) సప్లయర్ జగ్గుస్వామి.. అసలు డాక్టరే కాదు. ఆయన ఉత్త బ్రోకర్ అని తెలిసింది. ఆయన తానో సన్యాసిని అని చెప్పుకుంటాడని, కానీ, ఆయనకు పెండ్లయిందని స్థానికులు చెప్తున్నట
నిగూఢ యుద్ధ ప్రకటన ఒకటి జరిగింది తెలంగాణపై.. నిశ్శబ్దంగా! ఢిల్లీలోని అధికార మందిరాల సాక్షిగా
యుద్ధ వ్యూహ రచన చేసారు తెలంగాణపై..నిశ్చలంగా!నిత్యం ధర్మ పన్నాలు వల్లించే అత్యున్నత స్థాయి వ్యక్తులే కుంచిత మన�
తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రచేసి అడ్డంగా దొరికిపోయిన బీజేపీ.. మరో మూడు రాష్ర్టాల్లోనూ ఇదే తరహా కుట్రకు పావులు కదిపినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైనట్టు అధికారవర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ అలియాస్ నందూ ఇచ్చిన సమాచారం మేరకు శనివారం పలుచోట్ల సోదాలు న�
ఎంటెక్ చదివి సన్యాసం తీసుకున్నానని చెప్పిన వ్యక్తి.. నాలుగు నెలల కిందట తన భార్య, అత్త పేరుపై రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అక్కడ చెప్పుకున్నది గుడిలో పూజారిగా.. అసలు వేషం మాత్రం దళారి.
TRS MLAs purchase case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు గురి చేసిన కేసులో ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నందకుమార్, సింహయా�