విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో పెను ప్రమాదం తప్పింది. అప్పన్న సన్నిధిలో గిరి ప్రదక్షిణ కోసం తొలి పావంచా వద్ద వేసిన భారీ రేకుల షెడ్డు కూలిపోయింది. ప్రమాద సమయంలో షెడ్డు కింద ఎవరూ లే
Software couple | సింహాచలం విషాద ఘటనలో మరణించిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న ఓ జంట కూడా ఉంది. ఈ విషయాన్ని బుధవారం అధికారులు వెల్లడించారు. వారిని విశాఖపట్నంలోని మధురవాడ చంద్రం పాలెం గ్రామాలకు చెందిన దంప�
Lakshmi Parvati | తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను మరవకముందే సింహాచలంలో గోడ కూలి ఎనిమిది మంది మృత్యువాత పడడం బాధకరమని వైసీపీ ఏపీ అధికార ప్రతినిధ లక్ష్మీపార్వతి అన్నారు.
KTR | ఏపీలోని సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద తెల్లవారు జామున జరిగిన ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప
Simhachalam | సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున అం
CM Chandrababu Naidu | విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారిన�
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం సింహాద్రి అప్పన్నను (Simhadri Appanna) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న లోకేశ్కు అధికారులు, అర్చకులు స్వాగతం ప�
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం 32 రోజులకు రూ.2 కోట్ల 23 లక్షల 32 వేల 228 వచ్చినట్లు ఈవో డీ భ్రమరాంబ తెలిపారు. సింహగిరిపై స్వామివారి ఆలయ బేడా మండలంలో స్వామివారి హుండీని లెక్కించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింహాచలంలోని ప్రసిద్ధ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. స్వామి నిజరూప దర్శనాన్ని ఎవరో వీడియో తీసి షేర్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం సింహాద్రి అప్పన్నను (Simhadri Appanna) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. విశాఖపట్నం జిల్లా సింహచల (Simhachalam) పుణ్యక్షేత్రంలో వరాహ నరసింహ స్వామి (Varaha Narasimha swamy) చందనోత్సవాన్ని