బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గురువారం ట్రేడింగ్లో మరో రూ.2,400 ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా కిలో విలువ రూ.1,94,400 పలికింది. దీంతో భారతీయ విపణిలో సరికొత్త రికార్డు నమోదైంది
ఒకప్పుడు కేవలం నగలుగానే తెలిసిన బంగారం, వెండి.. ఇప్పుడు అంతకుమించి గొప్ప పెట్టుబడి సాధనాలుగా తయారయ్యాయి. భారత్లాంటి సంప్రదాయ దేశంలోనూ గోల్డ్, సిల్వర్.. ఇన్వెస్టర్లకు అత్యుత్తమ సురక్షిత పెట్టుబడి మార్
వరుసగా పెరుగుతూపోయిన వెండి ధరలకు బ్రేక్ పడింది. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రేటు రూ.460 పడిపోయి రూ.1,80,900 పలికింది. అంతకుముందు 6 రోజులు సిల్వర్ వాల్యూ క్రమంగా పెరుగుతూపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమ
Gold Rates | బంగారం, వెండి ధరలు క్రమేణా దిగొస్తున్నాయి. దేశ, విదేశీ మార్కెట్లలో ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మొన్నటిదాకా రికార్డు స్థాయిలో పలికిన రేట్లకు కళ్లెం వేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఒక�
ధరల పెరుగుదలలో పసిడి, వెండిలు నువ్వా..నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న వీటి ధరల కారణంగా సామాన్యుడు జంకుతున్నారు. గత నెలలో అయితే రెండంకెల స్థాయిలో పుంజుకున్నాయి.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సోమవారం రికార్డులతో హోరెత్తించాయి. మరో సరికొత్త స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల గోల్డ్ రేటు ఢిల్లీలో రూ.1,500 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,19,500 �
Silver Rates | వెండి వెలుగులు జిమ్ముతున్నది. శుక్రవారం వెండి చారిత్రక గరష్ఠ స్థాయికి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,41,900 పలికింది. వెండి చరిత్రలో మునుపెన్నడు స్థాయికి ఎగబాకింది. వెండితోపాటు బంగారం పరుగులు
గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. అమెరికా ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పోవెల్ వడ్డీరేట్లను తగ్గించాల్సివుంటుందని హెచ్చరికల నేపథ్యంలో ట్రేడర్లు ప్రాఫిట్కు
వెండి పరుగులుపెట్టింది. కిలో వెండి ధర రూ.300 అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,32,300 పలికింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం వల్లనే ధరలు మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయని �
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా విజృంభించాయి. మునుపెన్నడూ లేనివిధంగా పరుగులు పెడుతూ సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. మంగళవారం గోల్డ్ రేటు తులం రూ.1,12,750 తాకితే.. సిల్వర్ కిలో రూ.1,28,800 పలికింద
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ హైకి చేరాయి. ఇటీవలికాలంలో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమేణా పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం తులం పసిడి, కిల�
బంగారం భగ భగమండుతున్నది. ఇప్పటికే చారిత్రక గరిష్ఠ స్థాయికి దూసుకుపోయిన విలువైన లోహాల ధర మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహానికి డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు రూపాయి గ�
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ అంతకంతకు పడిపోతున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరల కారణంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్యుడి నుంచి సంపన్న వర్గాల వరకు వెనుకంజవేస్తున్నారు. దీంతో దేశీయంగా డ�