CM KCR | నార్త్ సిక్కింలోని జైమా వద్ద, విధి నిర్వహణలో వున్న ఆర్మీ అధికారులు, జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం, ప్రమాదవశాత్తూ లోయలో పడిన ఘోర ప్రమాదంలో, ప్రాణ నష్టం జరగడం, పలువరు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి
ITBP jawan | ఐటీబీపీ జవాన్ ఓ 13 ఏండ్ల బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి గర్భందాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి పోలీసులకు
Nairobi Fly | ప్రస్తుతం కరోనా మహమ్మారి ఇంకా దేశాన్ని వణికిస్తున్నది. కొవిడ్-19తో పాటు పలు రకాల వైరస్లు చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో టమాట ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో కొత్తగా ‘నైరోబీ ఫ్లై’ కలకలం ర�
ఈ నెల 16 వరకు భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డై
గాంగ్టక్ : ఉత్తర సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు వాహనం డ్రైవర్ మృతి చెందారు. పర్య
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్టీ జనాభా : 10.43 కోట్లు (8.6 శాతం) -ఎస్టీ జనాభా అత్యధికంగా గల రాష్ట్రం : మధ్యప్రదేశ్ -ఎస్టీ జనాభా తక్కువ గల రాష్ట్రం : సిక్కిం -ఎస్టీ జనాభా అత్యధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం : దాద్రా, �
సేంద్రీయ వ్యవసాయం, ఔషధ వ్యవస్థల వంటి సంప్రదాయ విజ్ఞాన రంగంలో పరిశోధనలను మరింత ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. కాంచన్ గంగ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన...
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధకశాఖ మంత్రి లోకనాథ్శర్మ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసలు కురిపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను తన కార్యాలయంలో మర్�
Sikkim | సిక్కింలో (Sikkim) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం వేకువజామున 3.01 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
అమితాబ్ బచ్చన్ వాటర్ఫాల్స్కు చెక్కేయాల్సిందే | అమితాబ్ బచ్చన్ వాటర్ఫాల్స్ పేరు విన్నారా ఎప్పుడైనా? అదేంటి.. అమితాబ్ బచ్చన్కు వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయా? అని నోరెళ్లబెట్టకండి.
వంద మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్ | సిక్కింలో దాదాపు వంద మంది బౌద్ధ సన్యాసులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి బౌద్ధ ఆశ్రమాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని అధికా�
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కింలోని నాకూ లా పాస్ దగ్గర చైనీస్ ఆర్మీ రోడ్లు, కొత్త పోస్టులు నిర్మిస్తున్నట్లు శాటిలైట్ ఇమేజ్లు బయటపెట్టాయి. గల్వాన్ లో�