Voter turnout | లోక్సభ తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ చాలా తక్కువగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ సమయం ముగిసేటప్పటికి క్యూలైన్లలో ఉన్
ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలతో పాటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ను జూన్ 4వ తేదీనే నిర్వహ�
ECI | లోక్సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన మరుసటి రోజే కేంద్రం ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్ల�
Assembly Elections | ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ
ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. మూడు మ్యాచ్ల్లోనూ మన జట్టు ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందగా.. అన్నీ మ్యాచ్లూ రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం. ఆల్రౌండ�
Sikkim | . ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) గత మూడు రోజులుగా భారీ మంచు (snowfall)తో వణికిపోతోంది. మంచు కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో సుమారు 800 మందికిపైగా పర్యాటకులు (Tourists) చిక్కుకుపోయారు.
Dalai Lama | టిబెటన్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా (Dalai Lama) టెన్జిన్ గ్యాట్సో 13 ఏళ్ల తర్వాత సిక్కింను సందర్శించారు. మూడు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్నారు.
సిక్కింలోని పంగలోఖ వన్య ప్రాణుల అభయారణ్యంలో 3,640 మీటర్ల ఎత్తులో ఒక బెంగాల్ టైగర్ కనిపించిందని అధికారులు తెలిపారు. సిక్కిం, బెంగాల్, భూటాన్ల కేంద్రంగా ఉన్న ఈ వన్య ప్రాణుల అభయారణ్యం 128 చదరపు కిలోమీటర్ల వి
సిక్కింలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన జవాన్లలో ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం వెల్లడించారు.
ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై, రాజస్థాన్, అస్సాం, సిక్కింలలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రాజస్థాన్లో ఐదుగురు మృతి చెందగా, అస్సాంలో 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జో�
Sikkim Floods | కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంతో సిక్కిం (Sikkim) అతలాకుతలమవుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో సుమారు 3,500 మంది పర్యటకులు (Tourists) ఉత్తర సిక్క�
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు తెగిపోవడంతో సిక్కింలోని ఉత్తర జిల్లాలో చిక్కుకుపోయిన 2400 మంది పర్యాటకులను శనివారం భారత సైన్యం రక్షించింది. 19 బస్సులు, 70 చిన్న వాహనాలను ఏర్పాటు చేసి వారిన�
Avalanche | ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సిక్కిం (Sikkim)లోని నాథు లా పర్వత శ్రేణులను (Nathu La
mountain pass) భారీ అవలాంచ్ (Avalanche ) (మంచు ఉప్పెన, మంచు తుపాను) ముంచెత్తింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు టూరిస్ట్లు (Tourists) ప్రాణాలు కోల్పోగా.. 11 మం
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయింది.