కొండ చరియలు విరిగి పడటంతో సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా అయిదో దశ ఆనకట్ట పవర్ స్టేషన్ ధ్వంసమైంది. గత కొన్ని వారాలుగా తరచూ తక్కువ స్థాయిలో కొండ చరియలు విరిగిపడటంతో ఈ 510 మెగావాట్ల స్టేషన్కు ప్రమాదం పొ
సిక్కింలో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 6.57 గంటలకు సోరెంగ్లో (Soreng) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. పది కిలోమీటర్ల లోతులో భూక�
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణకుమారి రాయ్ గురువారం తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఆమె ఎందుకు రాజీనామా చేశారో కారణాలు వెల్లడి �
భారీ వర్షాలకు కొండచరియలు కూలిపడి సిక్కింలో ఆరుగురు మరణించగా, 1,500 మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఉత్తర సిక్కింలోని మాంగన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్దయెత్తున కొండచరియలు విరి�
సిక్కిం సీఎంగా ఎస్కేఎం అధినేత ప్రేమ్సింగ్ కుమార్ తమాంగ్(56) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గ్యాంగ్టక్లో ఆయన చేత ప్రమాణం చేయించారు. తమాంగ్ సిక్కిం పాలనా పగ్గాలు �
హిమాలయ రాష్ట్రం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem Singh Tamang) వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గ్యాంగ్టక్లోని పల్జార్ స్టేడియంలో గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించన�
సిక్కిం ముఖ్యమంత్రి పీఠాన్ని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండోసారి అధిష్ఠించనున్నారు. గతంలో చేసినట్టే రాజధాని గ్యాంగ్టక్లోని పల్జోర్ స్టేడియంలో ఈ నెల 9న ప�
హిమాలయ రాష్ట్రం సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఘన విజయం నమోదు చేసింది. 32 స్థానాలకు గానూ 31 స్థానాలు కైవసం చేసుకొని ప్రభంజనం సృష్టించింది.
అరుణాచల్లో అధికార బీజేపీ మరోసారి దూసుకుపోతున్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటలోనే స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తున్నది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటేసిన కమలం పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింద
అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఈసీ పేర్కొన్నది. ఎన్నికల షెడ్యూల్లో ఈ రెండు రాష్ర్టాల్లోనూ 4వ తేదీనే కౌంటింగ్ �
సిక్కింకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే చైనా తన అత్యంత అధునాతన జీ-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించింది. మొత్తంగా 6 ఫైటర్ జెట్లు ఉన్నట్లు ఈ నెల 27న సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది.
China fighter jets | భారత్ సరిహద్దులో యుద్ధ విమానాలను చైనా మోహరించింది. (China fighter jets) సిక్కిం సమీపంలో అధునాతన స్టెల్త్ ఫైటర్స్ను ఉంచింది. మే 27న సేకరించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం బయపడింది.