సంగారెడ్డిలో ఇటీవల సిగాచి కర్మాగారంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం, భారీ పేలుడు ఘటనలపై దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఫ్యాక్టరీలో భద్రతా ని బంధనలు లేవని, బాధిత కార్�
సిగాచి పరిశ్రమలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఏమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. సిగాచి ప్రమాదం జరిగి నెలరోజులు గడుస్తున్న�
సిగాచి పరిశ్రమ పేలుడులో మరణించిన కుటుంబాలకు బాసటగా ఉంటూ, పరిహారం కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ చౌరస్తాలో ఘ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి న్యాయం చేయాలని కోరుతూ �
అగ్గి పుడితే సర్వం బూడిదే... అగ్ని ప్రమాదం సంభవిస్తే నిమిషాల్లో దావానంలా వ్యాపించి ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవిస్తున్నది. ఫైరింజన్లు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరుగుతున్నది.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుందని, యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌర సమాజం ప్రతినిధులు డిమాండ్ చేశారు.
సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గల్లంతైన 8 కుటుంబాలకు తీవ్ర నిరసనల మధ్య పరిశ్రమ యాజమాన్యంతో కలిసి అధికారులు రూ. 15 లక్షల చొప్పున పరిహారం అందించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం ఐలా భవన్
పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం సభ్యులు పర్యటించారు. ఐదుగురు సభ్యుల సీనియర్ సభ్యుల బృందానికి బ్రిగేడియర్, రవీందర్ గురుంగ్ (రిటైర్డు) నాయకత�
పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వారం రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బీరంగూడ పనేషియా దవాఖానలో చికిత్స పొందుతున్న అఖిలేష్ అనే కార్మికుడు మ
పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) పేలుడు ఘటనలో మరొకరు చనిపోయారు. పటాన్చెరు ధృవ దవాఖానలో చికిత్స పొందుతున్న జితేందర్ అనే కార్మికుడు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది.
పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బంది ప్రాణాలకు భద్రత కరువైంది. పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో అమాయక కార్మికులు కాలిబూడిదవుతున్నార�
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడు ప్రమాదం పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను ప�
పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల్లో మరో ముగ్గురు ఆచూకీ డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన నాటినుంచి ఆచూకీ తెలియక శవాలను పటాన్చెరు ఏరియా దవాఖానల�
సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో పరిశ్రమ వర్గాలతో పాటు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని బీహారుకు చెందిన కరక్కడ్ ఎంపీ రాజారాం సింగ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలా�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ప్రమాదం తర్వాత తమ వారి