‘సిగాచి పరిశ్రమలో నిరుడు జరిగిన ఘోర దుర్ఘటనలో సజీవదహనమైన మృతదేహాల సాక్షిగా ఇచ్చిన రూ.కోటి పరిహారం హామీనైనా నిలబెట్టుకో రేవంత్రెడ్డి. లేకుంటే ఆ బాధితుల కన్నీళ్లు, ఆవేదన మీ ప్రభుత్వాన్ని తప్పకుండా వెంట�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 30న పేలుడు జరిగి 54 మంది కార్మికులు మృతిచెందారు. రోజుల తరబడి కొనసాగిన సహాయక చర్యల్లో కార్మికుల మృత బాగాలు ల�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్30, 2025న జరిగిన ప్రమాదంలో మొత్తం 54 మంది కార్మికులు మృతి చెం దారు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చేసినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు.
Harish Rao | సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.
సంగారెడ్డిలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఇచ్చిన హామీలకు ఆ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చాయని హైకోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) ని
చావులో కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వానిది అమానవీయ రాజకీయమే అని మరోసారి తేలిపోయింది. సిగాచి ఇండస్ట్రీ పేలుడు బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన మోసపూరితమ�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 54మంది మరణించిన దుర్ఘటనపై రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు వేసిన పిల్పై హైకోర్టులో మంగళవారం విచారణ కొనసాగి�
సిగాచి పరిశ్రమలో ఈ ఏడాది జూన్ 30న జరిగిన భారీ పేలుడుతో ఏర్పడిన అగ్నిప్రమాదంలో 54మంది మరణించిన ఘటనలో ఆరునెలల నిరీక్షణ అనంతరం కనిపించకుండా పోయిన ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు మంజూరయ్య�
Hyderabad | సిగాచీ సంస్థ సీఈవో అమిత్రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. పాశమైలారం పారిశ్రామికవాడలోని అగ్నిప్రమాదం కేసులో అమిత్రాజ్ను అదుపులోకి తీసుకున్నారు.
సంగారెడ్డిలో ఇటీవల సిగాచి కర్మాగారంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం, భారీ పేలుడు ఘటనలపై దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఫ్యాక్టరీలో భద్రతా ని బంధనలు లేవని, బాధిత కార్�
సిగాచి పరిశ్రమలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఏమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. సిగాచి ప్రమాదం జరిగి నెలరోజులు గడుస్తున్న�
సిగాచి పరిశ్రమ పేలుడులో మరణించిన కుటుంబాలకు బాసటగా ఉంటూ, పరిహారం కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ చౌరస్తాలో ఘ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి న్యాయం చేయాలని కోరుతూ �
అగ్గి పుడితే సర్వం బూడిదే... అగ్ని ప్రమాదం సంభవిస్తే నిమిషాల్లో దావానంలా వ్యాపించి ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవిస్తున్నది. ఫైరింజన్లు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరుగుతున్నది.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుందని, యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌర సమాజం ప్రతినిధులు డిమాండ్ చేశారు.