Kiara Advani | ఎట్టకేలకు బాలీవుడ్ లవ్బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల స�
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అడ్వాణీ ఈ నెల 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట ముంబైలో సినీ తారల కోసం గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అడ్వాణీ ఈ నెల 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహ వేడుకకు సంబంధించి ఓ వీడియోను కొత్త పెళ్లి కూతురు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం రాజస్థాన్లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం బుధవారం ఈ కొత్త జంట ఢిల్లీ చేరుకుంది.విమానాశ్రయం వద్ద మీడియా మిత్రులను కలిసింది. ఈ సందర్భంగా
బాలీవుడ్ అగ్ర కథానాయిక కియారా అద్వాణీ-హీరో సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం మంగళవారం రాత్రి రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ హోటల్ ప్యాలెస్లో వైభవంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంద�
Kiara Advani - Sidharth Malhotra | బాలీవుడ్ లవ్బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్ర - కియారా అద్వానీ పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ వారంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది కియారా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమయంలో త్వరలోన�
బాలీవుడ్ నటులు కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్ర ఫిబ్రవరి 6వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. రాజస్థాన్ జైసల్మీర్లో పంజాబీ సాంప్రదాయంలో జరగనున్నట్�
బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వస్తున్న మిషన్ మజ్ను ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. 1971 ఇండో-పాకిస్థాన్ వార్ బ్యాక్ డ్రాప్లో జరిగిన ఇండియా క
కొత్త సంవత్సరంలో శుభవార్త వినిపించింది బాలీవుడ్ భామ కియారా అద్వాణీ. తన మనసు దోచిన చెలికాడు సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపింది.
కొత్త సంవత్సరంలో శుభవార్త వినిపించింది బాలీవుడ్ భామ కియారా అద్వాణీ. తన మనసు దోచిన చెలికాడు సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపింది.