Harish Rao | సిద్దిపేట జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సంబంధిత అధికారులతో శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వ�
సిద్దిపేట : సిద్దిపేట జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారని సిద్దిపేట జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నేతి కైలాసం, ప్రధాన కార్యదర్శి రేణుక తెలిపారు. బుధవారం వారు �
స్థానికంగానే మేలిమి విత్తనాల సేకరణ రైతు నుంచి రైతుకు లభించేలా చర్యలు 38 రకాలను గుర్తించిన అధికారులు సిద్దిపేట జిల్లాలో నూతన ఒరవడి నారాయణరావుపేటలో తొలి ప్రయోగం హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ర�
చేర్యాల : మండలంలోని ముస్త్యాల గ్రామానికి చెందిన తాటిపాముల భాస్కర్(25) అనే యువకుడు మద్దూరు మండలంలోని సలాక్పూర్ శివారులో చెట్టుకు ఉరేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా పోలీసులు తమ కుమారుడిని �
Harish Rao | స్వచ్ఛ సిద్దిపేట ఉద్యమంలో ప్రతి పౌరుడూ కదిలి రావాలి | స్వచ్ఛ సిద్దిపేట ఉద్యమంలో ప్రతి పౌరుడూ కలిసి రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని విలీన వార్డులతో పాటు కొత్
సిద్దిపేట | సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిట్టపల్లి బ్రిడ్జిపై వరద నీటిలో ఓ కార�
రవి గాంచని చోటును సైతం దృశ్యీకరణ శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పాల్గొన్న కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ, ప్రజప్రతినిధులు సంగారెడ్డి కలెక్టరేట్: వం
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే సీడీపీ నుంచి 40శాతం నిధులు పాఠశాలలకు ప్రతి ఎమ్మెల్యే ఏటా రూ.2 కోట్లతో పాఠశాలల్లో పనులు సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠ�
సిద్దిపేట అర్బన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సిద్దిపేట పట్టణం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానో పాధ్యాయుడు రామస్వామిని గురువారం ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా రామస్వామ�
సిద్దిపేట టౌన్: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా బడి పిల్లల కథలు వారం రోజుల పాటు సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రసారమవుతాయని బాల చెలిమి సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఉండ్రాల రాజేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల
సిద్దిపేట అర్బన్: కేవలం వరి పంట మాత్రమే కాకుండా రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎంలు సత్యనారాయణ పాణిగ్రహి, నటరాజన్ అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి క�
అభినందించిన మంత్రి హరీశ్రావు సిద్దిపేట: దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇ�
హుస్నాబాద్: బస్సు ఎక్కి కూర్చున్న ఓ వృద్ధుడు సీటులోనే ఒరిగి మృతి చెందిన ఘటన బుధవారం హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో జరిగింది. వివరా ల్లోకి వెళితే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్పల్లికి చెందిన �