Swatch Badi | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే స్వచ్ఛతలో కేంద్రం నుంచి ప్రశంసలు అందుకున్న స�
పార్టీకి, ప్రభుత్వానికి కార్యకర్తలు వారధిలా పని చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని పోలీస్ కన్వెన్షన్హాల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ విస�
సిద్దిపేట : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ ఫార�
సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో ప్రభుత్వ
యాదాద్రి భువనగిరి : భువనగిరికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆ యువకుడు సిద్దిపేటలో శవమై కనిపించాడు. అయితే రెండేండ్ల క్రితం అతను ప్రేమ వివాహం చేసుకు
సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్�
సిద్దిపేట : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ కష్టపడి చదవాలి.. ఈ రెండు నెలల దించిన తల ఎత్తొద్దు.. అప్పుడే మీ జీవితమంతా తల ఎత్తుకునేలా బతుకుతారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీ�
సిద్దిపేట : ప్రతి విద్యార్థి పరీక్షలను పండుగల్లా భావించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. పదో తరగతి చదివే విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం వారి తల్లిదండ్రులకు ప్ర�
సిద్దిపేట : కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదని, 25 ఏండ్లుగా మంచి సేవలందిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో రూ. 600 కోట్ల పె
సిద్దిపేట : స్వచ్చ సర్వేక్షణ్ 2021లో జాతీయ స్థాయి, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన సిద్ధిపేట మున్సిపాలిటీ మరో ముందడుగు వేసింది. పట్టణ వ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రుత
సిద్దిపేట : దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని క�
సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తెలుగు నూత
కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ మూర్తి బాల్రెడ్డి కుమారుడు సాయి చరణ్రెడ్డి (29) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..
రాష్ట్రంలో ఫర్నిచర్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్కు తగ్గట్టు స్వీడన్కు చెందిన దిగ్గజ కంపెనీ ఐకియాతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు హైదరాబాద్లో షోరూమ్లను ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో�