Heart Stroke | సిద్దిపేట : ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు( Heart Stroke )కు గురవుతున్నారు. ఆటో డ్రైవింగ్( Auto Driving ) చేస్తుండగా డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. 108 అంబులెన్స్( 108 Ambulance ) సిబ్బంది ఆ డ్రైవ
Harish Rao | శ్రీ రామ నవమి( Sri Rama Navami ) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు( Minister Harish rao ) రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ రామ నవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధ�
Siddipeta | సిద్దిపేట : సిద్దిపేట శివారులో ఉన్న ఏఆర్ హెడ్ క్వార్టర్స్( AR Head Quarters )లో తుపాకీ మిస్ ఫైర్( Gun Miss fire ) అయింది. తుపాకులను శుభ్రం చేస్తుండగా, ఓ తుపాకీ పేలింది. దీంతో కానిస్టేబుల్ రాజశేఖర్( Constable Rajashekar ) కుడి కంటికి త
Womens Day | సిద్దిపేట : మహిళల అభ్యున్నతి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం( Telangana State ) అన్నీ రంగాలలో ముందున�
Minister Harish Rao | సిద్దిపేట : సిద్దిపేట జిల్లా వర్గల్ పరిధిలో టీఎస్ఐఐసీ( TSIIC ) కింద భూములు కోల్పోయిన 39 మంది నిర్వాసితులకు 59 జీవో కింద ఇండ్ల స్థలాలకు సంబంధించిన పట్టా సర్టిఫికెట్లను రాష్ట్ర ఆర్థిక మంత్రి హర�
Minister Harish Rao | సిద్దిపేట : ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్( Police Constable ) ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న ఉద్యోగార్థులు బాగా కష్టపడి చదివి సిద్దిపేట( Siddipeta ) జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మ�
Minister Harish Rao | పబ్లిక్ ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు పది విద్యార్థులను స్మార్ట్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచండి అని వారి తల్లిదండ్రులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. జిల్లా వ్యాప్�
Pulluru Banda | పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
Minister Harish Rao | వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి
Siddipeta | ప్రతి విద్యార్థిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలనేదే ఆ పాఠశాల ఉపాధ్యాయుల సంకల్పం. ఏ ఒక్క విద్యార్థి పాఠశాలకు హాజరు కాకపోయినా, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆందోళన చెందుతారు ఆ టీచర్లు. హాజరు
Siddipeta | సిద్దిపేట జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య స�
komuravelli | రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవంలో మంత్రులు హరీశ్ర�
komuravelli | కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక ఆదివారం ఉదయం అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆల
Gajwel Govt Hospital | మెదక్ జిల్లా చేగుంట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన బాలసాయి జయ, హరిప్రసాద్ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు సంతానం జన్మించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో
Husnabad RTC Busstand | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని బైక్ పార్కింగ్ సమీపంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఒక బాంబు పేలిపోగా అక్కడ పడి ఉన్న మరో ఐదు నాటు బాంబులను