పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఉదయం తొమ్మిది వరకు తొలగని మంచు తెరలు ఇబ్బందులు పడుతున్న రైతులు, కూలీలు, చిరువ్యాపారులు వెచ్చని దుస్తువులకు పెరిగిన గిరాకీ వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచనలు స�
ఎఫ్డీసీ చైర్మన్గా వంటేరు ప్రతాప్రెడ్డి తిరిగి నియమించిన సీఎం కేసీఆర్ పదవీ కాలం మరో రెండేండ్లు పొడిగింపు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం గజ్వేల్, డిసెంబర్ 18: సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన వంట�
రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర సర్కారు యాసంగి ధాన్యం కొనుగోలుపై మొండివైఖరి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరాటం 20న గ్రామగ్రామానా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయండి టీఆర్ఎస్ శ్రేణ
ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,84,413 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కొన్న ధాన్యం విలువ రూ.1,732.67 కోట్లు రైతులకు చెల్లించింది రూ.1,265.90 కోట్లు మెదక్లో 100 శాతం సేకరణ పూర్తి సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో 95శాతం మేర కొనుగో�
ఏండ్ల నుంచి అదేబాట లాభాలు ఆర్జిస్తున్న రైతులు సిద్దిపేట కమాన్, డిసెంబర్ 17: ఆ ఊరంతా ఆకుకూరలే పండిస్తారు. పెట్టుబడి తక్కువ.., లాభాలు ఎక్కువగా ఉన్న ఈ పంటలతో నష్టం అనేదే లేదని చెబుతున్నారు ఆ గ్రామం రైతులు. ఆకు
ఉద్యమకారుడికి మరోమారు గుర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో సర్వత్రా హర్షం సిద్దిపేట, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్కు చెందిన ఉ�
జోరుగా మున్సిపాలిటీ ప్రధాన కూడళ్ల అభివృద్ధి రూ.కోటి రూపాయలతో పనులు హుడా సహకారంతో రాజీవ్ రహదారి, రింగురోడ్ల సుందరీకరణ అలంకరణ మొక్కలతో కొత్త లుక్.. ఆహ్లాదకరంగా మారనున్న ప్రయాణం గజ్వేల్, డిసెంబర్ 15 : సిద�
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం 524 ఓట్ల మెజార్టీతో డాక్టర్ యాదవరెడ్డి విజయం పోలైన ఓట్లలో టీఆర్ఎస్కు 762, కాంగ్రెస్ 238 గులాబీ గెలుపుతో ఉమ్మడి జిల్లాలో సంబురాలు సిద్�
పనిచేయని కాంగ్రెస్ జిమ్మిక్కులు, ప్రలోభాలు కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేకులు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన బీజేపీ ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ విజేత యాదవర�
జనవరి వరకు అందుబాటులోకి తేవాలి ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తహసీల్దార్లు, ఇరిగేషన్, ఆర్అండ్బీ, రైల్వే అధికారులతో సమీక్ష సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 13 : మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప �
హుస్నాబాద్ డివిజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ ఆరు మండలాల్లో 8.17 లక్షల క్వింటాళ్ల సేకరణ ధాన్యం విక్రయించిన 17,276 మంది రైతులు 15,190 మందికి చెల్లింపులు తుది దశకు చేరిన కొనుగోళ్లు ఇప్పటికే 20 కేంద్రాల మూసివ�
సిద్దిపేట, డిసెంబర్ 12 : ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలని, ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా వైద్యులు, వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా మెడికల్ కళాశాల, �
ఏడాదిగా చిన్నారులకు ఇంగ్లిష్లో బోధన ఆసక్తి చూపిస్తున్న తల్లిదండ్రులు విద్యార్థులను తీర్చిదిద్దుతున్న టీచర్లు అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఇప్పటికే రెండు సార్లు వేతనాల పెంపు గజ్వేల్ రూర�
సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం ఉమ్మడి మెదక్ జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు సంగారెడ్డిలో 4, మెదక్లో 3, సిద్దిపేటలో 2 పోలింగ్ స్టేషన్లు ఓటు వేయనున్న 1026 మంది ఓటర్లు 572 మంది మహిళలు, 454 మంది పురుషులు బ